అప్పుడు మద్దతిచ్చి ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తున్న కేసీఆర్

అప్పుడు మద్దతిచ్చి ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తున్న కేసీఆర్

బీఎస్టీపై మాట మార్చిన సీఎం కేసీఆర్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. జీఎస్టీ బిల్లుకు మద్దతుగా అసెంబ్లీ తార్మానం చేసి మోడీని పొడిగిన కేసీఆర్ ఈ రోజు నాలుక మడతేశారని ఆరోపించారు. ఆ రోజు జీఎస్టీకి మద్దతిచ్చి ఇవాళ ఎందుకు వ్యతిరేకిస్తున్నారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. పాలు, పెరుగుపై పన్ను వేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం జీఎస్టీ మండలి సమావేశంలో ఎందుకు అభ్యంతరం చెప్పలేదో కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.