మిల్లర్లు ధాన్యం కొనుగోలులో కోత పెడితే మాకు చెప్పండని కరీంనగర్ జిల్లా రైసు మిల్లుల సంఘం అధ్యక్షుడు బచ్చు భాస్కర్ అన్నారు. ఆయన ఈ రోజు జమ్మికుంటలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ధాన్యం కొనుగోలు వ్యవహారంలో రైస్ మిల్లర్లకు, రైతుకు ఎలాంటి సంబంధం లేకుండా కొనుగోలు చేస్తున్నాం. ఎక్కడ కూడా ధాన్యం కొనుగోలు జరిగిన తర్వాత మిల్లులో కటింగ్ చేయడంలేదు. రైతులు బాగుంటేనే రైస్ మిల్లులు బాగుంటాయి. రైస్ మిల్లర్లకు, మంత్రులకు మధ్య ఎలాంటి సంబంధం లేదు. మిల్లులోకి వచ్చాక ఎక్కడైనా తూకంలో కొత కొస్తే మా దృష్టికి తీసుకురండి. అలాంటి మిల్లులపై తప్పకుండా చర్యలు తీసుకుంటాం. అవసరమైతే మిల్లును సీజ్ కూడా చేస్తాం. కాంటా జరిగే దగ్గర రశీదు ఇస్తున్నాం’అని ఆయన తెలిపారు. ప్రతి విషయానికి మంత్రి ఈటల రాజేందర్ మీద అనవసరమైన ఆరోపణలు చేస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు.
మిల్లులో ధాన్యం కోత పెడితే మాకు చెప్పండి
- తెలంగాణం
- May 9, 2020
లేటెస్ట్
- ఈ ఏడు రంగుల పండ్లు, కాయగూరలు ఆరోగ్యానికి మేలు
- తెరపైకి కులగణన.. జనంలో మనం ఎంత?
- వరంగల్ అమ్మాయి, హైదరాబాద్ అబ్బాయి
- సన్ రైజర్స్ vs పంజాబ్ మ్యాచ్.. ఉప్పల్ స్టేడియం వద్ద భారీ భద్రత..
- అప్పట్లో ఆఫాకీలకే అన్ని ఉద్యోగాలు
- ప్రపంచంలోనే తొలి ఏఐ ఆధారిత డిప్లొమట్
- సిరివెన్నెలకు నివాళిగా..
- యూనివర్సల్ ఆడియెన్స్కు నచ్చే కంటెంట్..సిద్ధార్థ్ @40
- మంగళం శ్రీను..మాలీవుడ్ ఎంట్రీ
- పాండ్యాపై మ్యాచ్ సస్పెన్షన్
Most Read News
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- Sai Pallavi: అరుంధతి పాటకి సాయి పల్లవి మెస్మరైజింగ్ డాన్స్.. వైరల్ అవుతున్న వీడియో
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- వెండి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కిలో వెండి లక్ష రూపాయలా..!
- Weather alert: బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు : ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు
- హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం
- వాట్సాప్లో డిలీటైయిన చాట్ ఇలా పొందొచ్చు