ఐపీఎస్ అధికారిగా రాజీనామా చేసి బీఎస్పీలో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. హమాలీ గా అవతారమెత్తారు. రైతులు పడుతున్న కష్టాలను ప్రభుత్వానికి తెలియజేసేందుకు..వారికి భరోసా కల్పిస్తూ తాను కూడా ఓ పొలంలో హమాలీగా పని చేశారు.
నల్గొండ జిల్లా నార్కట్పల్లి వరి కల్లంలో హమాలీ పని చేసి వంద రూపాయలు సంపాదించారు. శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైది లేనే లేదోయ్ అంటూ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. అంతేకాదు ...ఎల్లప్పుడు తాను కార్మికులకు అండగా ఉంటాని ట్వీట్ చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
https://twitter.com/RSPraveenSwaero/status/1465980468050812930