డ్రైవర్ బలిదానం.. రేపు ఉమ్మడి ఖమ్మం జిల్లా బంద్

డ్రైవర్ బలిదానం.. రేపు ఉమ్మడి ఖమ్మం జిల్లా బంద్

ఖమ్మం జిల్లా వాసి, ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి ఈ మధ్యాహ్నం 11 గంటల సమయంలో హైదరాబాద్ DRDO హాస్పిటల్ లో చికిత్స పొందుతూ చనిపోయారు. శ్రీనివాస్ రెడ్డి మృతికి ప్రభుత్వానిదే బాధ్యత అని జేఏసీ నేతలు అన్నారు. 14న ఉమ్మడి ఖమ్మం జిల్లాబంద్ కు జేఏసీ పిలుపునిచ్చింది.  డ్రైవర్ మృతికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలోని డిపోల వద్ద కార్మికులు నిరసనకు దిగారు.