మనం ఓ పని చేద్దామనుకుంటాం. అందరికంటే ముందు మనమే పని పూర్తి చేసి మంచి మార్కులు కొట్టేయాలనుకుంటాం. కానీ మన కంటే ముందు వేరేవాళ్లు ఆ పని కంప్లీట్ చేస్తే.. ఆ క్రెడిట్ మనకు రాకుండా పోయిందేనని బాధపడతాం. ఇప్పుడు మన రాష్ట్రంలో ఓ పార్టీకి చెందిన సీనియర్ నేత కూడా ఇలాగే ఫీలవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. అదేంటో చూద్దాం.