లక్ష్యం నెరవేరే దాకా..యుద్ధం ఆగదు

లక్ష్యం నెరవేరే దాకా..యుద్ధం ఆగదు

న్యూఢిల్లీ: తమ లక్ష్యాలు నెరవేరే దాకా యుద్ధం కొనసాగుతుందని రష్యా రక్షణ మంత్రి సెర్గీయ్ షోయిగు స్పష్టం చేశారు. పశ్చిమ దేశాల ముప్పు నుంచి తమను తాము రక్షించుకోవడం తమకు చాలా ముఖ్యమన్నారు. పౌరులను కవచాలుగా ఉక్రెయన్ ఆర్మీ అడ్డుపెట్టుకుంటున్నదని ఆరోపించారు. దాడుల్లో ఉక్రెయిన్ పౌరులు చనిపోవడానికి ఇది కూడా కారణమని పరోక్షంగా చెప్పుకొచ్చారు.