ములాయం కాళ్లు మొక్కిన స్మృతి ఇరానీ

ములాయం కాళ్లు మొక్కిన స్మృతి ఇరానీ

సోమవారం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా రాజ్యసభ, లోక్ సభ ఎంపీలంతా సభకు హాజరయ్యారు. ఈ క్రమంలో పార్లమెంట్ ఆవరణలో ఓ ఆసక్తికర సన్నివేశం జరిగింది. సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ సభకు వస్తున్న సమయంలో ఆయనను కలిశారు బీజేపీ నేత, కేంద్రమంత్రి స్మృతి ఇరాని కలిశారు.  ఈ సందర్భంగా ములాయం ఆమెను ఆశీర్వదించారు.