విశాఖ జిల్లా: పెళ్లి వేడుకకు హాజరైన వ్యక్తి నూతన వధూవరులకు ఇసుక డబ్బా ను బహుమతిగా ఇచ్చాడు. ఈ ఆశ్చర్యకర సంఘటన విశాఖ జిల్లాలో జరిగింది. అనకాపల్లి మండలం కొత్త తలారీవానిపాలెం గ్రామంలో మామిడి పూర్ణచంద్రరావు, భారతీలకు వివాహం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన తెలుగు యువత గ్రామ అధ్యక్షుడు తలారి కాశీ నాయుడు నూతన వధూవరులకు గిఫ్ట్ గా ఇసుక డబ్బాను బహూకరించాడు. రాష్ట్రంలో ఇసుక కొరత ఉన్న నేపథ్యంలో కాశీ నాయిడు.. ఈ గిఫ్ట్ తో అక్కడున్న వారందరికి షాకిచ్చాడు. మార్కెట్లో లో కొనుగోలు చేయడానికి ఇసుక తప్ప,బంగారం,వెండి,గృహ పరికరాలు అందుబాటులో ఉన్నాయని, రాష్ట్రంలో ప్రస్తుతం ఎంత తీవ్రంగా ఉందో తెలియజేయడానికి బహుమతిగా ఇచ్చినట్లు ఆయన తెలిపారు. దీంతో వివాహ వేడుకకు హాజరైన వారు నవ్వుల్లో మునిగిపోయారు.
నూతన వధూవరులకు గిఫ్ట్ గా ఇసుక డబ్బా
- ఆంధ్రప్రదేశ్
- November 12, 2019
లేటెస్ట్
- ఆదిలాబాద్ రిమ్స్ లో సూపర్ సేవలు షురూ
- మూడో దశలో 63 శాతం
- రాత్రంతా వారణాసిలోనే కేకేఆర్ టీమ్..
- వానలోనే కిషన్ రెడ్డి ప్రచారం
- సెల్ఫీ సరదా ప్రాణం తీసింది
- తెలంగాణలో అకాల వర్షంతో ఆగమాగం
- ఫెడెక్స్ నుంచి కొరియర్ వచ్చిందని.. రూ.91.64 లక్షలు కొట్టేశారు
- జమ్మూలో ఎన్ కౌంటర్ .. లష్కరే టెర్రరిస్టు హతం
- ఢిల్లీ రేస్లోనే..20 రన్స్ తేడాతో రాజస్తాన్పై గెలుపు
- రెచ్చగొట్టే రాజకీయాలకు తెలంగాణలో ఓట్లు పడవు: కేటీఆర్
Most Read News
- viral video: రైలు ఇంజిన్ నుంచి విడిపోయిన బోగీలు.. 3KM అలానే వెళ్లిన బోగీలు
- హైదరాబాద్కు మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు ఎక్కడెక్కడంటే.?
- కూల్ వెదర్ .. హైదరాబాద్లో భారీ వర్షం
- SRH vs LSG: ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో చిరుజల్లులు.. మ్యాచ్ జరిగేది అనుమానమే
- ఎండాకాలంలో హైదరాబాద్లో రికార్డు వర్షం
- Alia Bhatt Met Gala 2024: ఆలియాకే అందం తెచ్చిన చీర వెనుక 163 మంది కళాకారులు, 1905 గంటల శ్రమ
- ఉద్యోగులకు వార్నింగ్ ఇచ్చిన ఈసీ..
- హైదరాబాద్ లో వర్ష బీభత్సం.. ట్రాఫిక్ జాం
- కలికాలం.. భోజనంలో స్వీట్స్ లేవని.. పెళ్లి రద్దు..
- హైదరాబాద్లో కుండపోత వర్షం.. మరో 2 గంటలు బయటకు రావొద్దు