
హైదరాబాద్, వెలుగు : పశు సంవర్ధక, మత్స్యశాఖ ముఖ్య కార్యదర్శిగా సవ్యసాచి ఘోష్కు ప్రభుత్వం పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిం చింది. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. స్పెషల్ సీఎస్ అధర్సిన్హా రెండేళ్ల ఎక్స్టెన్షన్ పదవీ కాలం ముగియడంతో ఆయన స్థానంలో ఘోష్కు అదనపు బాధ్యతలు అప్పగించింది.