మన ఊరు – మన బడి కార్యక్రమంలో భాగంగా మొదటి విడతలో పనులు పూర్తైన స్కూళ్లను ఫిబ్రవరి 1న ప్రారంభిస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ప్రభుత్వ స్కూళ్లలో 12 రకాల వసతులను ఏర్పాటు చేయడానికి ఈ పథకానికి శ్రీకారం చుట్టామన్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 1200 పైచిలుకు పాఠశాలల్లో పనులు పూర్తయ్యాయని చెప్పారు. దీనికి సంబంధించి ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలోని 26,055 స్కూళ్లను మూడు దశల్లో రూపురేఖలు మార్చేయాలని ప్రభుత్వం సంకల్పించిందని మంత్రి తెలిపారు. మొదటి విడతలో 9,123 పాఠశాలలను 3,497.62 కోట్లతో ఆధునికీకరిస్తున్నామన్నారు. కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నట్లు వివరించారు. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికే ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.
మన ఊరు మన బడి : ఫిబ్రవరి1న స్కూళ్లు ప్రారంభం
- తెలంగాణం
- January 29, 2023
లేటెస్ట్
- ఇచ్చంపల్లి వద్ద బ్యారేజీకి బీఆర్ఎస్ సర్కారే ఓకే చెప్పింది
- నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) పీజీ
- పుంజుకున్న స్టాక్ మార్కెట్:సెన్సెక్స్ 599 పాయింట్లు అప్
- సరిహద్దు జిల్లాల్లో హై అలర్ట్.. అప్రమత్తమైన పోలీసులు
- అదృష్టంగా భావించను..బాధ్యతగా తీస్కుంట: గడ్డం వంశీ కృష్ణ
- ఇంటిగ్రేటెడ్ బీఈడీ అడ్మిషన్స్
- అఖండ ప్రతిభావంతుడు తాతినేని రామారావు
- పైపైకి పసిడి రేటు.. తులం రూ.74వేలకు దాటి
- ఫిక్స్డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లలో మార్పులు
- ప్రజా అధికారం కోసం సమాజ్ వాది పోరాటం
Most Read News
- వెడ్డింగ్ కార్డ్లో తెలంగాణ యాస..పెళ్లి పిలుపులో నయా ట్రెండ్
- Summer Tour : తెలంగాణ ఊటీ.. మెదక్ గొట్టంగూడ.. ఫ్యామిలీతో మస్త్ ఎంజాయ్ చేయొచ్చు
- దుబాయ్లో ఆకుపచ్చగా ఆకాశం
- ఆధార్ అప్డేట్కు ఎంత చెల్లించాలి.. కొత్త రేట్లు ఇవే..
- ఏప్రిల్23 హనుమత్జయంతి..ఆ రోజు ఏ రాశివారు ఏం చేయాలంటే....
- కామారెడ్డి జిల్లా జడ్పీ హైస్కూల్లో...టీచర్ సస్పెన్షన్
- హనుమత్ జయంతి 2024: ఆంజనేయుని జన్మ రహస్యం ఇదే..
- డ్యూటీలో నిర్లక్ష్యం.. ఆరుగురు పోలీసు అధికారుల సస్పెన్షన్
- Good Health: చిరుధాన్యాల బ్రేక్ఫాస్ట్.. ఆరోగ్యదాయకం
- హనుమత్ జయంతి 2024స్పెషల్: హనుమాన్ దీక్ష.. ఆరోగ్య రక్ష