హైదరాబాద్, వెలుగు: కేంద్ర బడ్జెట్లో మైనార్టీలకు తక్కువ ఫండ్స్కేటాయించారని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ లీడర్ షబ్బీర్ అలీ అసహనం వ్యక్తం చేశారు. గతేడాదితో పోలిస్తే మైనార్టీ స్కీమ్స్కు ఫండ్స్తగ్గించారని మంగళవారం ప్రెస్నోట్రిలీజ్చేశారు. 26 కోట్ల మంది మైనార్టీలకు రూ.5,020.50 కోట్లు మాత్రమే కేటాయించారని.. గతేడాదితో పోలిస్తే పెంచింది రూ.674.50 కోట్లేనన్నారు. అంటే సగటున ఒక్కో మైనార్టీకి రూ.193 కేటాయించారని మండిపడ్డారు. ప్రధాని మోడీ రోజూ చెప్పే ‘సబ్ కా సాత్ సబ్ కా వికాస్’ స్లోగన్ ఏమైందని ప్రశ్నించారు. స్కిల్ డెవలప్ మెంట్కు గతేడాది కంటే రూ.46 కోట్లు తగ్గించారని చెప్పారు. మైనార్టీల సంక్షేమాన్ని బీజేపీ గవర్నమెంట్గాలికొదిలేసిందని, మైనారిటీలను ఈ బడ్జెట్ తీవ్రంగా నిరాశ పరిచిందన్నారు.
బడ్జెట్ లో మైనార్టీలకు నిరాశే: షబ్బీర్ అలీ
- తెలంగాణం
- February 2, 2022
లేటెస్ట్
- జనం నాన్ వెజ్ కంటే ..వెజ్ ఎక్కువగా ఇష్టపడుతున్నారట..సర్వేలు ఏం చెబుతున్నాయంటే..
- సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్యూ కడుతున్రు: కిషన్ రెడ్డి
- లోక్సభ ఎన్నికలు 2024:దేశవ్యాప్తంగా రూ.8,889 కోట్ల నగదు,మద్యం, డ్రగ్స్ సీజ్
- ఫేక్ సర్టిఫికెట్స్ దందా.. ఇద్దరు అరెస్ట్, నలుగురు పరార్
- 45లక్షల విలువైన చినూక్ హెలికాప్టర్ మిస్సింగ్?.. క్లారిటీ ఇచ్చిన రక్షణశాఖ
- 6 నెలల్లో PoKని భారతదేశంలో కలిపేస్తాం: యోగి ఆదిత్యనాథ్
- ఏపీలో ఎన్నికల అల్లర్లు.. వాటిపై నిషేధం..
- RCB vs CSK: వర్షం అంతరాయం.. ఆగిన చెన్నై - బెంగళూరు మ్యాచ్
- తెలంగాణ కేబినెట్ భేటీ వాయిదా
- ఎంతమందిని జైల్లో పెడతావో చూస్తాం: మోదీపై కేజ్రీవాల్ ఫైర్
Most Read News
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- AP Elections 2024: ఏపీలో ఎన్నికల వేళ అల్లర్లు.. విచారణకు సిట్ ఏర్పాటు
- వెండి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కిలో వెండి లక్ష రూపాయలా..!
- హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం
- సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- వరంగల్ లోతట్టు ప్రాంతాలకు..ముంపు ముప్పు..!