షారుఖ్, కత్రినాకి కరోనా

షారుఖ్, కత్రినాకి కరోనా

బాలీవుడ్ లో కరోనా కలకలం రేపుతోంది.. స్టార్ హీరో, హీరోయిన్ షారుఖ్ ఖాన్, కత్రినా కైఫ్ లు కరోనా బారిన పడ్డారు.. ప్రస్తుతం వీరిద్దరూ హోం ఐసోలేషన్ లో ఉన్నారు. షారుక్, కత్రినాలకు కరోనా పాజిటివ్ అని తెలియడంతో ఫ్యాన్స్ ఆందోళనకు గురవుతున్నారు. త్వరగా కోలుకోవాలని ప్రార్ధనలు చేస్తున్నారు. కాగా రీసెంట్ గా బాలీవుడ్ ద‌ర్శక‌,నిర్మాత క‌రణ్ జోహార్ బ‌ర్త్ డే పార్టీ గ్రాండ్ గా జ‌రిగింది. దీనికి బాలీవుడ్, టాలీవుడ్ నుంచి  ప‌లువురు సెల‌బ్రిటీలు హాజరయ్యారు. అయితే అందులో 55 మంది కరోనా బారిన పడినట్టు సమాచారం. 

మరిన్ని వార్తల కోసం... 

రాజస్థాన్‌ హైకోర్టులో జడ్జీలుగా భార్యాభర్తలు

ఒడిశాలో కొలువుదీరిన కొత్త మంత్రివర్గం.. 13 మంది ఎమ్మెల్యేలకు ఛాన్స్