ఏపీ రాజకీయాల్లో అపర చాణక్యుడిగా ఎదిగిన టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గంలో చేదు అనుభవం ఎదురైంది. దాదాపు 30 ఏండ్లుగా కుప్పంలో టీడీపీ తప్ప మరో పార్టీకి అవకాశం దక్కని జీడ్పీటీసీ స్థానాన్ని వైఎస్ఆర్ సీపీ సొంతం చేసుకుంది. ఊహించని రీతితో 23 ఏండ్ల యువతి.. చంద్రబాబు కంచుకోటను బద్దలు కొట్టింది. కుప్పంలో 1,073 ఓట్ల తేడాతో వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి అశ్విని (23) విజయం సాధించారు. 30 ఏండ్ల రికార్డును ఆమె తిరగరాశారు. 1989 నుంచి చంద్రబాబుకు కంచుకోటగా ఉన్న కుప్పంలో టిడిపి తప్ప మరో పార్టీ ఎంపీపీ, జడ్పీటీసీ గెలిచిన సందర్భం లేదు.
చంద్రబాబు కంచుకోటను బద్దలు కొట్టిన 23 ఏళ్ల యువతి
- ఆంధ్రప్రదేశ్
- September 19, 2021
లేటెస్ట్
- కృష్ణా జలాల్లో మన వాటా మనకు రావట్లే : డీకే సమరసింహా రెడ్డి
- ఎస్ఐబీలో ప్రణీత్రావు ప్రైవేట్ నెట్వర్క్ .. లాగర్ రూమ్ నుంచే సీక్రెట్ ఆపరేషన్స్
- కాళేశ్వరం దోపిడీ చాలక లిక్కర్ స్కామ్ : ప్రధాని మోదీ
- జహీరాబాద్ పై ..కాంగ్రెస్ ఫోకస్
- హోలీ సేల్ ప్రారంభం..శామ్సంగ్ లో బంపర్ ఆఫర్లు
- వరంగల్ జిల్లాలో..మొదటి రోజు ప్రశాంతంగా టెన్త్ ఎగ్జామ్స్
- కల్యాణ వైభోగమే..హనుమంత వాహనంపై ఊరేగిన యాదాద్రీశుడు
- ఆప్ నేతలకు కవిత ద్వారా .. రూ.100 కోట్ల ముడుపులు
- కరీంనగర్ జిల్లాలో..టెన్త్ ఎగ్జామ్స్ కు 38, 017 మంది హాజరు
- పాలమూరులో..పాత కాపుల మధ్యే పోటీ
Most Read News
- Astrology: వందేళ్ల తరువాత హోలీరోజు చంద్రగ్రహణం.. ఇక ఈ రాశుల వారు కోటీశ్వరులే...
- మల్లారెడ్డి కాలేజీలో ఉద్రిక్తత.. ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దగ్ధం..
- Job Offers: TCSలో ఉద్యోగాలు..వెంటనే జాయిన్ అయితే..రూ.40వేల ఇన్సెంటివ్స్
- Gold Price : తగ్గుతున్న బంగారం ధరలు
- చికెన్ తింటున్నారా.. అయితే యాంటీ బయాటిక్స్ టాబ్లెట్ వేసుకున్నట్లే!
- నాన్వెజ్లో యాంటీ బయాటిక్స్
- ఉప్పల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారి మోసం..కోట్ల రూపాయలు వసూలు చేసి పరారీ
- మిర్యాలగూడలో రూ.5.73కోట్ల బంగారం సీజ్
- హైదరాబాద్లో వర్షం.. కూల్ వెదర్లో ఎంజాయ్
- విమానాలకు ఆశ్రయమిస్తున్న ఏపీ హైవేలు..