ఏపీ రాజకీయాల్లో అపర చాణక్యుడిగా ఎదిగిన టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గంలో చేదు అనుభవం ఎదురైంది. దాదాపు 30 ఏండ్లుగా కుప్పంలో టీడీపీ తప్ప మరో పార్టీకి అవకాశం దక్కని జీడ్పీటీసీ స్థానాన్ని వైఎస్ఆర్ సీపీ సొంతం చేసుకుంది. ఊహించని రీతితో 23 ఏండ్ల యువతి.. చంద్రబాబు కంచుకోటను బద్దలు కొట్టింది. కుప్పంలో 1,073 ఓట్ల తేడాతో వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి అశ్విని (23) విజయం సాధించారు. 30 ఏండ్ల రికార్డును ఆమె తిరగరాశారు. 1989 నుంచి చంద్రబాబుకు కంచుకోటగా ఉన్న కుప్పంలో టిడిపి తప్ప మరో పార్టీ ఎంపీపీ, జడ్పీటీసీ గెలిచిన సందర్భం లేదు.
చంద్రబాబు కంచుకోటను బద్దలు కొట్టిన 23 ఏళ్ల యువతి
- ఆంధ్రప్రదేశ్
- September 19, 2021
లేటెస్ట్
- ఇవి రాజ్యాంగాన్ని రక్షించే ఎన్నికలు : రాహుల్ గాంధీ
- నేను కృష్ణుడి గోపికను .. బీజేపీ ఎంపీ హేమ మాలిని ప్రకటన
- బీఆర్ఎస్ వాళ్లను పార్టీలో చేర్చుకోవద్దంటూ.. ఒంటిపై పెట్రోల్ పోసుకున్న కాంగ్రెస్ నేత
- హైదరాబాద్లోని జగద్గిరిగుట్టలో ఇద్దరు స్టూడెంట్లు మృతి
- ఈ నెల 23 న జేఎన్కే ఐపీఓ ఓపెన్
- ఇన్ఫోసిస్ లాభం రూ.7,696 కోట్లు .. క్యూ 4 లో 30 శాతం అప్
- 500 అడుగుల వరకు ఓకే.. వాటర్ రిలీజ్ ఆర్డర్ ఇచ్చిన కేఆర్ఎంబీ
- నిఫ్టీ నెక్స్ట్ 50 పై ఫ్యూచర్స్, ఆప్షన్స్ .. ఏప్రిల్ 24 నుంచి అందుబాటులోకి
- కవితను బయటకు తీసుకురావాలనే బీజేపీకి బీఆర్ఎస్ సపోర్ట్: కొండా సురేఖ
- ఇండియాకు విక్టర్ రాకెట్స్
Most Read News
- హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
- మామిడి ధర రూ.40వేలకు డమాల్
- అప్పుడు మెట్రో.. ఇప్పుడు బస్సులు : బికినీతో బస్సు ఎక్కిన అమ్మాయి
- యాదగిరిగుట్టలో ఉత్తర్వులను తుంగలో తొక్కిన భద్రతా సిబ్బంది..
- Good Health: పెరుగు తినండి ..కానీ వీటిని కలిపి తిన్నారా.. యమ డేంజర్
- తప్పుడు వార్తలు చెబుతున్న యూట్యూబర్ అరెస్ట్
- ఈ ఆరోగ్య సమస్యలున్నాయా..?అయితే కొబ్బరి నీళ్లు తాగొద్దు..
- ఐపీఎల్ చరిత్రలో రోహిత్ మరో రికార్డు
- IPL 2024: అందమైన అభిమానిని చూసి కంట్రోల్ తప్పిన గిల్
- చరిత్ర సృష్టించిన శ్రీలంక.. ఆస్ట్రేలియా రికార్డు బ్రేక్