కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన సత్తా చాటుతున్న క్రమంలో మాజీ సీఎం సిద్ధరామయ్య ఇంట్లో విషాదం జరిగింది. ఆయన సోదరి శివమ్మ భర్త రామేగౌడ(69) కన్నముశారు.
ఇవాళ ఉదయం అస్వస్థకు గురైన ఆయనను మైసూరు ఆసుపత్రికి తరలించగా అక్కడ తుది శ్వాస విడిచారు. ఈ వార్త సిద్ధరామయ్య ఇంట విషాదాన్ని నింపింది.