నాగార్జున సాగర్ ఎడమ కాల్వలోకి కారు దూసుకెళ్లి ఆరుగురు గల్లంతయ్యారు. శుక్రవారం రాత్రి సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం శ్రీరంగాపురం వద్ద ఈ సంఘటన జరిగింది. హైదరాబాద్కు చెందిన అబ్దుల్, నాగేశ్వర్, రాజేశ్, జాన్సన్, సంతోశ్, పవన్ సిటీలోనే ఓ హాస్పిటల్ లో పని చేస్తున్నారు. ఇదే ఆస్పత్రిలో పనిచేస్తున్న హేలకొండ మహేశ్ వివాహం ఉండటంతో ఆరుగురు కలిసి స్కార్పియో వాహనంలో చాకిరాలకు వచ్చారు. పెండ్లి తర్వాత తిరుగు ప్రయాణంలో శ్రీరంగాపురం వద్దకు చేరుకోగానే కారు అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. దీంతో అందులో ఉన్న ఆరుగురు గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. గల్లైంతనవారి కోసం గాలింపు చేపట్టారు.
సాగర్ కాల్వలోకి దూసుకెళ్లిన కారు.. ఆరుగురు గల్లంతు
- తెలంగాణం
- October 19, 2019
లేటెస్ట్
- జగన్ కు షర్మిల మూడో లేఖ.. మరో తొమ్మిది ప్రశ్నలు
- Beauty Tips: వామ్మో.. ఐస్ క్యూబ్స్ ఇంత పని చేస్తాయా...
- Women's T20 World Cup 2024: ఒకే గ్రూప్లో ఇండియా, పాక్.. టీ20 ప్రపంచ కప్ 2024 షెడ్యూల్ విడుదల
- V6 DIGITAL 05.05.2024 AFTERNOON EDITION
- PBKS vs CSK: పంజాబ్తో హైవోల్టేజ్ మ్యాచ్.. పదోసారి టాస్ ఓడిన చెన్నై
- బీఆర్ఎస్ లీడర్లను కాంగ్రెస్లో చేర్చుకోండి.. వద్దనకండి: రాజగోపాల్ రెడ్డి
- మా సమస్యలు తీరిస్తేనే ఓటేస్తాం.. బెట్టు చేస్తున్న ఓటర్లు..
- A1గా చంద్రబాబు, A2గా లోకేష్.. కేసు నమోదు చేసిన సీఐడీ...
- పదేండ్లలో రాష్ట్రానికి బీఆర్ఎస్, బీజేపీ చేసిందేమీ లేదు : వివేక వెంకట్వామి
- వైరా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత
Most Read News
- చల్లటి కబురు : సోమవారం నుంచి తెలంగాణలో ఐదు రోజులు వానలు
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- రైల్వేను కూడా : కేరళ ఫస్ట్ ప్రైవేట్ రైలు వచ్చేస్తోంది..
- ఇయ్యాల హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
- అలర్ట్.. మే 5న శంషాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు
- ఊటీనా తొక్కా.. అక్కడ కూడా ఎండ మండిపోతుంది
- బతికేది ఎట్టా: 4 నెలలు.. 279 కంపెనీలు.. 80వేల మంది ఐటీ ఉద్యోగులను తీసేశాయ్
- IPL 2024: డేవిడ్ వార్నర్ 70 శాతం భారతీయుడు: ఆస్ట్రేలియా క్రికెటర్
- Weather Alert: ఏపీ ప్రజలు జాగ్రత్త.. ఆదివారం తీవ్ర వడగాలులు
- GT vs RCB: కోహ్లీ, డుప్లెసిస్ బాదుడే బాదుడు.. బెంగుళూరు చేతిలో చిత్తయిన గుజరాత్