ఆట
ICC ర్యాంకింగ్స్ : టాప్ లోనే విరాట్, బుమ్రా
ICC ర్యాంకింగ్స్ లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బౌలర్ బుమ్రా తమ ర్యాంకులను కాపాడుకున్నారు. ఆదివారం లేటెస్ట్ గా అనౌన్స్ చేసిన ICC ర్యాంకింగ్స్ లో
Read Moreభారత్ కు ఉన్న ఏకైక ప్రత్యామ్నాయం ధోనీనే : పాంటింగ్
టీమిండియా ప్లేయర్ ఎంఎస్ ధోనీపై ప్రశంసలు కురిపించాడు ఆస్ట్రేలియా క్రికెటర్ రికీపాంటింగ్. ఒత్తిడి సమయాల్లో టీమిండియా ఇప్పటికీ మహేంద్రసింగ్ ధోనీపై ఆధారప
Read Moreఓటుతో ప్రశ్నించే హక్కు ఉంటుంది : పీవీ సింధు
ప్రతి ఒక్కరూ ఓటేయాలన్నారు ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు. ఓటేసినపుడు సమస్యలపై ప్రశ్నించే హక్కు ఉంటుందన్నారు. విజయవాడలో జరిగిన ఓటర్ అవగాహన ర్యా
Read MoreIPL ప్రారంభ వేడుకలు క్యాన్సిల్ : ఆ డబ్బుతో అమర జవాన్ల కుటుంబాలకు విరాళం
న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రవాదుల దాడిలో CRPF జవాన్లు మృతి చెందారు. చనిపోయిన జవాన్ల కుటుంబాలను ఆదుకునేందుకు BCCI మంచి నిర్ణయం తీసుకుంది. సాయుధ దళాల సంక్
Read Moreసౌతాప్రికా సంచలనం..జేపీ డుమీనీ కీలక నిర్ణయం
కేప్ టౌన్: సౌతాఫ్రికా సంచలనం, ఆల్ రౌండర్ ప్లేయర్ డుమినీ కీలక నిర్ణయం తీసుకున్నాడు. వన్డే మ్యాచ్ లకు గుడ్ బై చెప్పేశాడు. వరల్డ్ కప్ తర్వాత వన్డే ఫార
Read Moreధోనిని తక్కువ అంచనా వేయకండి: మైకేల్ క్లార్క్
టీమిండియా మాజీ కెప్టెన్ MS ధోని భారత జట్టులో కొనసాగడంపై పలువురు విమర్శలు చేయగా.. దీనిపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ స్పందించారు. ధోనీ
Read Moreకోహ్లీకి ధోనీ వార్నింగ్ : IPLలో చూసుకుందాం.. రా
క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ మరో వారం రోజుల్లో ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన ఏ అప్డేట్ వచ్చినా ఇంట్రెస్టింగా చూపిస్
Read Moreసుప్రీంకోర్టులో క్రికెటర్ శ్రీశాంత్కు ఊరట
భారత క్రికెటర్ శ్రీశాంత్ కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఐపీఎల్లో స్పాట్ ఫిక్సింగ్కు పాల్పడ్డారన్న అభియోగాలపై కేరళకు చెందిన శ్రీశాంత్పై బిసిసిఐ
Read Moreటీమిండియా పేసర్ షమిపై ఛార్జిషీట్
టీమిండియా పేసర్ మహ్మద్ షమి మరోసారి చిక్కుల్లో పడ్డాడు. కోల్కతా పోలీసులు అతడిపై లైంగిక వేధింపుల అభియోగాల నమోదు చేశారు. అతడిపై నాన్ బెయిలబుల్ నేరాల
Read Moreఢిల్లీ క్యాపిటల్స్ జట్టు అడ్వైజర్ గా గంగూలీ
టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని రాబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు అడ్వైజర్ గా నియమితులయ్యారు. దీనికి సం
Read More5వన్డేల సిరీస్..ఆస్ట్రేలియా కైవసం
భారత్ లో జరిగిన ఐదు వన్డేల సిరీస్ ను 3-2 తో ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. ఢిల్లీలో జరిగిన చివరి వన్డే లో 35 పరుగుల తేడాతో ఆసీస్ విజయం సాధించింది. 273 ప
Read Moreచివరి వన్డే: టీమిండియా టార్గెట్-273
ఢిల్లీ లో ఫిరోషా కోట్ల వేదికగా ఐదో వన్డేలో ఆస్ట్రేలియా భారత్ కు 273 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియ
Read Moreఢిల్లీలో ఫైనల్ వన్డే : ఆస్ట్రేలియా బ్యాటింగ్
ఢిల్లీ : ఐదు వన్డే ల సిరీస్ లో భాగంగా ఇవాళ ఫిరోజ్ షా కోట్లా గ్రౌండ్ లో ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా
Read More












