శ్రీలంక- భారత్‌ తొలి టీ20 :టాస్ గెలిచిన లంక 

శ్రీలంక- భారత్‌ తొలి టీ20 :టాస్ గెలిచిన లంక 

లక్నో: స్వదేశంలో శ్రీలంకతో ఫస్ట్ మ్యాచ్ కు టీమిండియా రెడీ అయ్యింది.  లక్నో వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో  శ్రీలంక టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లన్నీ గెలిచి మంచి జోరుమీదున్న టీమిండియా.. ఈ సిరీస్ ను కూడా గెలువాలనే చూస్తుంది. ఈ మ్యాచ్‌లో స్టార్‌ ఆటగాళ్లు లేకుండానే బరిలోకి దిగతుంది రోహిత్ సేన. ఈ సిరీస్‌కు విరాట్‌ కోహ్లి, పంత్‌, సూర్యకూమార్‌ యాదవ్‌, దీపక్‌ చాహర్‌లు దూరమయ్యారు. సొంతగడ్డపై తమకు తిరుగులేదనే స్టైల్లో రోహిత్‌సేన కనిపిస్తుంటే…ఆసీస్‌ చేతిలో ఓటమితో ఒత్తిడిలో ఉన్న లంక కనీసం పోటీనివ్వాలని చూస్తుంది.
 

టీమ్ వివరాలు: