లక్నో: స్వదేశంలో శ్రీలంకతో ఫస్ట్ మ్యాచ్ కు టీమిండియా రెడీ అయ్యింది. లక్నో వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో శ్రీలంక టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లన్నీ గెలిచి మంచి జోరుమీదున్న టీమిండియా.. ఈ సిరీస్ ను కూడా గెలువాలనే చూస్తుంది. ఈ మ్యాచ్లో స్టార్ ఆటగాళ్లు లేకుండానే బరిలోకి దిగతుంది రోహిత్ సేన. ఈ సిరీస్కు విరాట్ కోహ్లి, పంత్, సూర్యకూమార్ యాదవ్, దీపక్ చాహర్లు దూరమయ్యారు. సొంతగడ్డపై తమకు తిరుగులేదనే స్టైల్లో రోహిత్సేన కనిపిస్తుంటే…ఆసీస్ చేతిలో ఓటమితో ఒత్తిడిలో ఉన్న లంక కనీసం పోటీనివ్వాలని చూస్తుంది.
టీమ్ వివరాలు:
Sri Lanka have won the toss and they will bowl first in the 1st T20I.
— BCCI (@BCCI) February 24, 2022
A look at our Playing XI for the game.
Live - https://t.co/RpSRuIlfLe #INDvSL @Paytm pic.twitter.com/2o5iyU3WeK
1ST T20I. Sri Lanka XI: P Nissanka, K Mishara, C Asalanka, D Chandimal (wk), J Liyanage, D Shanaka (c), C Karunaratne, D Chameera, L Kumara, J Vandersay, P Jayawickrama https://t.co/2bnp2Q8Gn5 #INDvSL @Paytm
— BCCI (@BCCI) February 24, 2022