గౌహతి: ఇండియాతో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం శ్రీలంక టీమ్.. గురువారం గౌహతికి చేరుకుంది. సీఏఏకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతుండటంతో .. గట్టి భద్రత మధ్య టీమ్ను నేరుగా హోటల్కు తరలించారు. ఇండియా టీమ్ మాత్రం బ్యాచ్ల వారిగా శుక్రవారం ఇక్కడికి చేరుకోనుంది. రెండు జట్లకు ఆప్షనల్ ప్రాక్టీస్ సెషన్స్ ఉన్నాయని అస్సాం క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) వెల్లడించింది. సీఏఏ ఆందోళనల కారణంగా కర్ఫ్యూ విధించడంతో డిసెంబర్లో జరగాల్సిన అండర్–19, రంజీ మ్యాచ్లపై తీవ్ర ప్రభావం పడిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని, టూరిస్ట్లు రాష్ట్రానికి వస్తున్నారని ఏసీఏ సెక్రటరీ దేవాజిత్ సైకియా తెలిపాడు. ఈనెల 10 నుంచి ఖేలో ఇండియా గేమ్స్ను కూడా నిర్వహిస్తున్నామని, ఇందులో 7 వేల మంది పార్టిసిపేట్ చేస్తున్నారన్నాడు. 39 వేల 500 టిక్కెట్లకు గానూ 27 వేలు ఇప్పటికే అమ్ముడుపోయాయని చెప్పాడు. ఆదివారం తొలి టీ20, 7, 10న తర్వాతి రెండు టీ20లు వరుసగా ఇండోర్, పుణెలో జరుగుతాయి.
గట్టి భద్రత మధ్య గౌహతి చేరుకున్న లంక టీమ్
- ఆట
- January 3, 2020
లేటెస్ట్
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- ఈ సారి ముందుగానే నైరుతి రుతుపవనాలు
- ఏపీలో అల్లర్లపై..ఈసీ ముందుకు ఏపీ సీఎస్, డీజీపీ
- టార్గెట్ 40 వేల కోట్లు.. నిధుల సర్దుబాటుకు ప్రభుత్వం కసరత్తు
- రూల్స్ మారిస్తే మరిన్ని మెడికల్ సీట్లు మనకే
- కరెంటు లెక్కలపై ఎంక్వైరీ స్పీడప్ చేసిన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్
- తెలంగాణలో భూముల విలువ పెంపు!
- పదేండ్లుగా విభజన సమస్యలపై పీటముడి
- హైదరాబాద్లో కుండపోత.. మరో 5 రోజులు వర్షాలు
- హైదరాబాద్ రిమ్స్ | CM Revanth - తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం | కొత్త ప్యాచ్ | 151 సీట్లపై వైస్ జగన్ | V6 టిన్మార్
Most Read News
- త్వరలో స్థానిక ఎన్నికలు
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- రియల్ ఎస్టేట్ వ్యాపారులకు గుడ్ న్యూస్.. ఇక హెచ్ఎండీఏ పర్మిషన్లు ఈజీ
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- ఇక స్థానిక సమరం !.. జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు ఒకటే నోటిఫికేషన్
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?