బీజేపీ సిద్దిపేట జిల్లా..ఇన్​చార్జిగా శ్రీనివాస్ రెడ్డి

బీజేపీ సిద్దిపేట జిల్లా..ఇన్​చార్జిగా శ్రీనివాస్ రెడ్డి

సిద్దిపేట టౌన్, వెలుగు : సిద్దిపేట జిల్లా బీజేపీ ఇన్​చార్జిగా అంబర్​పేట  నియోజకవర్గానికి చెందిన పార్టీ రాష్ట్ర శిక్షణ కమిటీ చైర్మన్ డాక్టర్ ఓ.శ్రీనివాస్ రెడ్డి నిమతులయ్యారు. ఆయన నియామకాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి మంగళవారం ప్రకటించి ఉత్తర్వులు జారీ చేశారు.

ALSO READ : మహబూబ్ నగర్ అసెంబ్లీ టికెట్ ను బీసీలకు ఇవ్వాలి

ఈ సందర్భంగా శ్రీనివాస్​ రెడ్డి మాట్లాడుతూ బాధ్యతలను అప్పగించడం సంతోషంగా ఉందన్నారు.