మహబూబ్ నగర్ అసెంబ్లీ టికెట్ ను బీసీలకు ఇవ్వాలి

మహబూబ్ నగర్  అసెంబ్లీ టికెట్ ను బీసీలకు  ఇవ్వాలి

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: మహబూబ్ నగర్  అసెంబ్లీ టికెట్ ను బీసీలకే ఇవ్వాలని ఆ పార్టీ నేతలు కోరారు. మంగళవారం హైదరాబాద్ లో పీసీసీ చీఫ్  రేవంత్ రెడ్డిని కలిశారు. జిల్లాలో 60 శాతం బీసీలు ఉన్నారని, దీనిని దృష్టిలో ఉంచుకొని మహబూబ్ నగర్ అసెంబ్లీ టికెట్ ను బీసీలకు ఇవ్వాలని కోరారు. 

ALSO READ : అమ్మాయి ప్రేమిస్తలేదని యువకుడి సూసైడ్​

ఎన్పీ వెంకటేశ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రి, లక్ష్మణ్ యాదవ్, ఫయాజ్  పాల్గొన్నారు.