కరోనా వైరస్ తో ధైర్యం గా పోరాడదామని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ దేశ ప్రజలకు పిలుపునిచ్చాడు. ‘అన్ని ముందు జాగ్రత్తలు పాటించడంతో పాటు మనమంతా ధైర్యంగా ఉండి కరోనా వైరస్ పై పోరాడదాం. మీరంతా జాగ్రత్తగా, ధైర్యంగా ఉండండి. ముఖ్యంగా చికిత్సకంటే నివారణే అత్యుత్తమ మార్గం అని గుర్తుంచుకోండి’ అని కోహ్లీ శనివారం ట్వీట్ చేశాడు. మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ కూడా ప్రజలకు జాగ్రత్తలు చెప్పాడు. ‘వైరస్ వ్యాప్తి చెందకుండా ఎవరైతే అప్రమత్తంగా ఉంటారో..వారు మిగిలిన వారిని కాపాడినట్టే. ప్రతీ ఒక్కరూ బాధ్యతగా ఉండండి. జాగ్రత్తలు పాటించండి. ఏమాత్రం అనుమానం వచ్చినా టెస్ట్ చేయించుకోండి.నిర్ధారణ అయితే సరైన చికిత్స తీసుకుని ఇతరులకు సోకకుండా జాగ్రత్త పడండి. అందరం కలిస్తే త్వరలోనే ఈ వైరస్ను నివారించగలం ’ అని ట్వీట్ చేశాడు.
ధైర్యంగా ఉండండి.. కరోనాపై పోరాడదాం
- ఆట
- March 15, 2020
లేటెస్ట్
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- TS TET Halltickets 2024: తెలంగాణ టెట్ హాల్ టికెట్లు విడుదల
- ఉప్పల్ మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్ వెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్
- ఏపీలో హింసపై ఈసీ సీరియస్... పల్నాడు, అనంతపురం ఎస్పీలపై వేటు
- మీ మసాలాలు వద్దు సామీ : దిగుమతులపై యూకే ఆంక్షలు
- జీఎస్టీ ఎగవేస్తే ఎవరినైనా ఉపేక్షించవద్దు : సీఎం రేవంత్ రెడ్డి
- లైంగిక వేధింపుల ఆరోపణలపై డీఎంహెచ్వో అరెస్టు
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- ICFAI యూనివర్సిటీ యాసిడ్ ఘటనపై పోలీసులు దర్యాప్తు
- బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి బిగ్ షాక్
Most Read News
- త్వరలో స్థానిక ఎన్నికలు
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- రియల్ ఎస్టేట్ వ్యాపారులకు గుడ్ న్యూస్.. ఇక హెచ్ఎండీఏ పర్మిషన్లు ఈజీ
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- ఇక స్థానిక సమరం !.. జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు ఒకటే నోటిఫికేషన్
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు