ఇంటర్​ ప్రాక్టికల్స్​లో 133 మంది ఆబ్సెంట్​

ఇంటర్​ ప్రాక్టికల్స్​లో 133 మంది ఆబ్సెంట్​

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లాలో ఆదివారం జరిగిన ఇంటర్మీడియేట్​ ప్రాక్టికల్స్​ ఎగ్జామ్స్ లో 133 మంది ఆబ్సెంట్​ అయ్యారని నోడల్​ ఆఫీసర్​ సులోచనారాణి పేర్కొన్నారు. ఫస్ట్​ ఇయర్​కు సంబంధించి ప్రాక్టికల్స్​ ఒకేషనల్​ విభాగంలో 81 మంది, జనరల్​ విభాగంలో 23 మంది ఆబ్సెంట్​ అయ్యారని తెలిపారు. 

సెకండ్​ ఇయర్​ ప్రాక్టికల్స్​ ఒకేషనల్​ విభాగంలో 17 మంది, జనరల్​ విభాగంలో 12 ఆబ్సెంట్​ అయ్యారని పేర్కొన్నారు. కొత్తగూడెంలోని గవర్నమెంట్​ జూనియర్​ కాలేజీలో 40 మందికి గాను 29 మంది, పాల్వంచ గవర్నమెంట్​ జూనియర్​ కాలేజీలో 40 మందికి గాను 10 మంది ఆబ్సెంట్​ అయ్యారని తెలిపారు.