హెచ్ఎన్ఐల కోసం సుందరం వెల్త్

హెచ్ఎన్ఐల కోసం సుందరం వెల్త్

హైదరాబాద్, వెలుగు: తమ వెల్త్ మేనేజ్‌‌‌‌మెంట్ విభాగం "సుందరం వెల్త్"ను ఉన్నత నికర విలువ కలిగిన వ్యక్తులు (హెచ్​ఎన్​ఐలు),  సంపన్న కుటుంబాలకు ప్రత్యేక సేవలను అందించే లక్ష్యంతో విస్తరించినట్టు సుందరం ఫైనాన్స్ తెలిపింది.  ఇది స్ట్రాటజిక్​ ఫైనాన్షియల్​ ప్లానింగ్​, పోర్ట్‌‌‌‌ఫోలియో అలకేషన్​, రిస్క్ మేనేజ్‌‌‌‌మెంట్ సహా విస్తృతమైన ఆర్థిక పరిష్కారాలను అందించనుంది. అధునాతన వెల్త్ మేనేజ్‌‌‌‌మెంట్ పరిష్కారాలు అవసరమైన కుటుంబాలు,  వ్యక్తులే లక్ష్యంగా సేవలు అందిస్తామని సుందరం వెల్త్ తెలిపింది.