హైదరాబాద్, వెలుగు: సాగర్ ఉప ఎన్నికలో జానారెడ్డికి మద్దతివ్వాలని కోరుతూ లెఫ్ట్ పార్టీలకు కాంగ్రెస్ నేతలు లేఖ రాశారు. సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు చాడ వెంకటరెడ్డి, తమ్మినేని వీరభద్రంలకు పీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆదివారం లేఖ రాశారు. ఫోన్లలోనూ మాట్లాడి మద్దతు కోరారు. రాష్ట్ర కమిటీ సమావేశంలో, పార్టీ నేతలతో చర్చించి నిర్ణయం వెల్లడిస్తామని లెఫ్ట్ పార్టీల కార్యదర్శులు కాంగ్రెస్ నేతలకు చెప్పినట్లు తెలిసింది. వచ్చే నెల 17న జరగనున్న సాగర్ ఉప ఎన్నికకు, ఈ నెల 30తో నామినేషన్ దాఖలు పక్రియ ముగియనుంది. అయితే, ఇంత వరకు లెఫ్ట్ పార్టీలు తమ అభ్యర్థిని ప్రకటించలేదు.
జానారెడ్డికి మద్దతివ్వండి: సీపీఐ, సీపీఎంలకు కాంగ్రెస్ లెటర్
- తెలంగాణం
- March 29, 2021
లేటెస్ట్
- మూసీలో బోల్తా పడ్డ వాటర్ ట్యాంకర్
- కాకా చూపిన ప్రజాసేవా మార్గంలోనే మేము నడుస్తున్నమ్ : వివేక్ వెంకటస్వామి
- సీఎం రేవంత్ రెడ్డి అసహనంతో మాట్లాడుతుండు : హరీశ్రావు
- నేను బచ్చా అయితే, నా చేతిలో చిత్తుచిత్తుగా ఓడిన నిన్నేమనాలి.. బాబుకు జగన్ కౌంటర్..
- జొమాటోకు రూ. 11.82కోట్ల జీఎస్టీ టాక్స్ నోటీసులు
- పెన్షన్ కోసం చనిపోయిన వ్యక్తితో బ్యాంకుకు వచ్చింది.. అడ్డంగా బుక్కయింది..
- ఏపీలో బీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్
- DC vs SRH: 11 సిక్సులు, 13 ఫోర్లు.. పవర్ ప్లే లో సన్ రైజర్స్ ఆల్టైం రికార్డ్
- కొన్నాళ్లు బతనీయకండి : పుచ్చకాయ జ్యూస్ తో.. చికెన్ బిర్యానీ వండారు
- ఎవరీ వర్షా ప్రియదర్శిని.. ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన సీఎం నవీన్ పట్నాయక్
Most Read News
- నిమ్మ చెట్టుకు ఎరువులు ఇవే... ఎలా వాడాలంటే..
- ఎండకు ముఖం నల్లగా మారిందా.. ఇలా చేస్తే అందంగా తయారవుతుంది..
- ఇదేం పద్దతి: హైదరాబాద్ ఐకియాకు జరిమానా.. రూ.20 వసూలు చేస్తారా..?
- కరీంనగర్లో రూ.7లక్షల నగదు పట్టివేత
- ఐపీఎల్ టికెట్ల వివాదం.. ఉప్పల్ స్టేడియం దగ్గర ఉద్రిక్తత
- తెలంగాణకు రెయిన్ అలర్ట్.. మూడు రోజులు భారీ వర్షాలు
- హైదరాబాద్ లో భారీ వర్షం..
- పాత బిల్డింగులో తవ్వకాలు శ్రీకృష్ణుడి విగ్రహం
- IPL 2024: ముంబై జట్టులో మరో వివాదం.. పాండ్యా కెప్టెన్సీపై విదేశీ క్రికెటర్ అసంతృప్తి
- వంద రోజుల్లో రూ.1200 కోట్లు ! .. నీలగిరి అభివృద్ధికి నిధుల వరద