సుప్రీంకోర్టు కీలక తీర్పు.. తిడితే సూసైడ్​కు ప్రేరేపించినట్లు కాదు

సుప్రీంకోర్టు కీలక తీర్పు.. తిడితే సూసైడ్​కు ప్రేరేపించినట్లు కాదు
  • స్టూడెంట్​ సూసైడ్​ కేసులో సుప్రీంకోర్టు తీర్పు

న్యూఢిల్లీ: విద్యార్థిని తిట్టడం ఆత్మహత్యకు ప్రేరేపించినట్టు భావించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ స్టూడెంట్​ను తిట్టి ఆత్మహత్యకు ప్రేరేపించాడనే అభియోగం నమోదైన స్కూల్ హాస్టల్​వార్డెన్​ను కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. చెన్నైలో ఓ స్కూల్​లో తోటి విద్యార్థి ఫిర్యాదు మేరకు ఆ పాఠశాల హాస్టల్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓ స్టూడెంట్​ను తిట్టాడు. దీంతో ఆ విద్యార్థి ఒక గదిలో ఉరి వేసుకొని చనిపోయాడు. 

ఈ కేసులో ఆ హాస్టల్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జ్​పై  ఐపీసీ సెక్షన్ 306 కింద ఆత్మహత్యకు ప్రేరేపణ ఆరోపణలు నమోదయ్యాయి. దీంతో ఆయన మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా.. ఆ ఆరోపణలను కొట్టివేయడానికి కోర్టు నిరాకరించింది. అనంతరం ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. జస్టిస్ అహ్సనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా బెంచ్​ఈ కేసును విచారణకు చేపట్టింది. 

హాస్టల్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తరఫున అడ్వకేట్​ వాదనలు వినిపిస్తూ.. హాస్టల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని విద్యార్థుల్లో క్రమశిక్షణ, శాంతి, ప్రశాంతతను కాపాడడం కోసం సంరక్షకుడిగా అతడు ఆ స్టూడెంట్​ను మందలించాడని పేర్కొన్నాడు. అంతే తప్ప హాస్టల్​ ఇన్​చార్జ్​కు, మరణించిన స్టూడెంట్​కు మధ్య వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవని వాదించారు.

 వాదనల అనంతరం సుప్రీంకోర్టు బెంచ్.. మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులను రద్దు చేస్తూ, ఈ కేసును పూర్తిగా పరిశీలించిన తర్వాత ఇది తాము జోక్యం చేసుకోవడానికి తగిన కేసుగా భావిస్తున్నామని పేర్కొంది. "ఒక విద్యార్థిని తిట్టడం వల్ల ఆ విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటాడని ఎవరూ ఊహించలేరు. 

ఆ తిట్లు మరొక విద్యార్థి చేసిన ఫిర్యాదు ఆధారంగా.. సమస్యను పరిష్కరించేందుకు ఉద్దేశించినవి. అటువంటి పరిస్థితిలో ఆత్మహత్యకు ప్రేరేపణ అనే ఉద్దేశం ఆరోపిత వ్యక్తికి ఆపాదించడం కరెక్ట్​ కాదు. ఇది ఆత్మహత్యకు ప్రేరేపించే చర్యగా పరిగణించలేము" అని స్పష్టం చేసింది.