మాజీ విశ్వసుందరి, బాలీవుడ్ హీరోయిన్ సుస్మితా సేన్ సిటీలో సందడి చేసింది. అండర్ స్టాండింగ్ అడాప్షన్ అంశంపై జరిగిన అవగాహన సదస్సు లో పాల్గొంది. పిల్లల దత్తత విషయంలో తన అభిప్రాయాలను వ్యక్తం చేసింది సుస్మిత.
ఇప్పటికే ఇద్దరు అమ్మాయిలను దత్తత తీసుకొని మాతృత్వంలోని మాధుర్యాన్ని ఆస్వాధిస్తున్నానంది. ఇండియాలో పిల్లల దత్తతపై ప్రభుత్వాలు, ఆర్ఫాన్స్ కలిసి సులభమైన ప్రాసెస్ ను తీసుకురావాలని కోరారు సుస్మిత.