హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈఎస్ఐ స్కాం లో నిందితుల రిమాండ్ పై సస్పెన్స్ కొనసాగుతుంది. స్కామ్లో మాజీ డైరెక్టర్ దేవికారాణిని మరోసారి అరెస్ట్ చేశారు అధికారులు. ఒకటే కేసులో రెండోసారి అరెస్ట్ ను నిందితుల తరపు న్యాయవాదులు సవాల్ చేశారు. ఉద్ధేశ పూర్వకంగానే తమ క్లయింట్ లను ఇబ్బంది పెడుతున్నారంటూ వారు వాదించారు. ఇదే తరహా కేసుల్లో సుప్రీం ఇచ్చిన గత తీర్పులను కోర్టుకు తెలిపారు. పాత కేసుకు, ప్రస్తుత కేసుకు నిందితుల పై ఒకే తరహా అభియోగాలు మోపారని ఆరోపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు మరికాసేపట్లో తీర్పును వెల్లడించింది.
ఈఎస్ఐ స్కాంలో నిందితుల రిమాండ్ పై సస్పెన్స్
- క్రైమ్
- September 4, 2020
లేటెస్ట్
- రాశిఫలాలు : 2024 మే 5 నుంచి మే 11వరకు
- ఒకవైపు కబ్జా కేసులు.. మరోవైపు కాంగ్రెస్ లో చేరికలు
- కేసీఆర్..ముక్కు నేలకు రాస్తవా? : సీఎం రేవంత్రెడ్డి
- కోల్డ్ స్టోరేజీల్లో మిర్చి, శనగ.. గిట్టుబాటు ధర లేక నిల్వ చేస్తున్న రైతులు
- ఇయ్యాల హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
- ప్రచార స్పీడ్ పెంచిన పార్టీలు.. పోలింగ్ కు సమీపిస్తున్న గడువు
- ఐకే రెడ్డి, శ్రీహరి రావు మధ్య సయోధ్య కుదిరేనా?
- ఎండలు తగ్గేదాకా బైటికి రానంటే ఎట్లా ...!
- CM Revanth - KCR | కేటీఆర్పై వృద్ధురాలు ప్రశ్న | గడ్డం వంశీ మీటింగ్ | హీట్ వేవ్స్ - తెలంగాణ | V6
- GT vs RCB: కోహ్లీ, డుప్లెసిస్ బాదుడే బాదుడు.. బెంగుళూరు చేతిలో చిత్తయిన గుజరాత్
Most Read News
- మే 5 నుంచి భారీ వర్షాలు పడే చాన్స్
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- రోడ్లు ఇక వాటికవే రిపేర్లు చేస్కుంటయ్ .. కొత్త టెక్నాలజీపై ఎన్హెచ్ఏఐ ఫోకస్
- ఖమ్మంలో విక్టరీ వెంకటేష్ కుమార్తె ఎన్నికల ప్రచారం
- AI టెక్నాలజీ CCTV నిఘాలో నీట్ ఎగ్జామ్స్
- నగలు తాకట్టు పెట్టి డబ్బు తెస్తుండగా.. పోలీసులు సీజ్
- బాబోయ్ ఎండలు : ఏంది సామీ ఇది.. తట్టుకోలేకపోతున్నాం..
- విహారయాత్రలో విషాదం.. కారు లోయలో పడి ఐదుగురు విద్యార్థులు మృతి
- యూట్యూబ్ ఛానెల్ లైక్ చేయమన్నారు..ఖాతానుంచి రూ. 2.7 కోట్లు కొట్టేశారు
- అలర్ట్.. మే 5న శంషాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు