corona
కరోనా, ధరల పెరుగుదలపై 8 పార్టీలతో పవార్ భేటీ
రెండు గంటలకు పైగా మీటింగ్ ఇది పూర్తిగా రాజకీయేతర సమావేశమన్న ఎన్సీపీ పవార్ను కలిసిన కమల్ నాథ్ సీనియర్ కాంగ్రెస్ లీడర్, మధ
Read Moreకరోనా టైంలో 9లక్షల కొత్త బండ్లు కొన్నరు
హైదరాబాద్, వెలుగు: కరోనా మహమ్మారి సమయంలో జనం వాహనాలను మస్తు ఎక్కువ కొన్నారు. కరోనా భయం కావొచ్చు.. ఆర్టీసీ బస్సులు, రైళ్లు సరిగా నడవకపోవడం కావొచ్చు..
Read Moreకరోనాతో ఒకే ఫ్యామిలీలో ముగ్గురు మృతి
రంగారెడ్డి జిల్లాలోని ఓ కుటుంబంలో కరోనా తీవ్ర విషాదం నింపింది. నెల రోజుల్లోనే ఓ తల్లి, కుమారుడు, కూతురు చనిపోయారు. దాదాపు 80 లక్షల రూపాయలు ఖర్చు
Read Moreచేపల వేటతో ఒక్కరి నుంచి గ్రామం అంతా సోకిన కరోనా!
అశ్వారావుపేట, వెలుగు: పదిహేను రోజుల క్రితం వరకు ఆ ఊరిలో ఒక్క కరోనా కేసు లేదు. చుట్టూ గుట్టలు, పచ్చని చెట్లతో అంతా ప్రశాంతంగా ఉండేది. ఇటీవల గ్రామస్తు
Read Moreకరోనాతో అనాథలైన పిల్లలకు కేంద్రం కొత్త స్కీం
కరోనా వైరస్ సోకి తల్లిదండ్రును కోల్పోయిన చిన్నారులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ కొత్త పథకాన్ని ప్రారంభించింది. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు
Read Moreకరోనాతో ఉపాధి కోల్పోయిన వారిని ప్రభుత్వం ఆదుకోవాలి
రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది దీనిపై టీజేఎస్ నేతలు జూమ్ ద్వారా ఆన్ లైన్ సభ నిర్వహించారు. అధ్యక్షుడు కోదండరాం, మాజీ మంత్రి ఈటల రాజేందర్, మాజీ ఎంపీ కొ
Read Moreప్రధాని మోడీ ఓ ఈవెంట్ మేనేజర్
ప్రభాని మోడీ ప్రభుత్వం మరోసారి విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. దేశంలో సెకండ్ వేవ్కు మోడీనే కారణమని.. ఆయన కరోనా తీవ్రతను అ
Read Moreపతంజలి పాల కంపెనీ సీఈఓ కరోనాతో మృతి
కరోనా వైరస్ పతంజలి కంపెనీని కూడా వదల్లేదు. పతంజలి పాల కంపెనీ సీఈఓ సునిల్ బన్సల్ కరోనాతో మృతి చెందారు. 57 ఏళ్ల ఆయన నెల 19వ తేదీనే చనిపోయారు
Read Moreసోషల్ మీడియాలోభారత వేరియంట్ పేరు కనిపించకూడదు
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి కేసులు బారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఇటీవల తరచుగా భారత వేరియంట్ అంటూ తీవ్రస్థాయిలో ప్రచారం జరుగుతోంది. ఈ వేరియం
Read Moreచిప్కో సుందర్ లాల్ బహుగుణ కరోనాతో కన్నుమూత
ప్రముఖ పర్యావరణవేత్త, చిప్కో ఉద్యమకారుడు సుందర్లాల్ బహుగుణ కరోనాతో చనిపోయారు. కొద్ది రోజులు కిందట కరోనా బారిన పడ్డ సుందర్ లాల్ బహుగుణ.. రి
Read Moreకరోనాతో ఆరు నెలల గర్భవతి మృతి
నల్గొండ జిల్లా పీఏ పల్లి మండల పశువైద్యాధికారి నాగమణి (38) కరోన తో చనిపోయారు. ప్రస్తుతం ఆమె 6 నెలల గర్భవతి. గత రెండున్నర సంవత్సరాలుగా పి.ఏ పల్లి వ
Read Moreయూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష వాయిదా
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్ర స్థాయిలో ఉండటంతో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) కీలక నిర్ణయం తీసుకుంది. UPSC ప్రిలిమ్
Read Moreకరోనాతో ల్యాబ్ టెక్నీషియన్ మృతి.. కోటి ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్
వరంగల్ జిల్లా ఎంజీఎం ల్యాబ్ టెక్నీషియన్ రవిశంకర్ కరోన తో ఎంజీఎం లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. వరంగల్ అర్బన్ కు చెందిన రవిశంకర్..ఎంజీఎం లో ల్యాబ్ టె
Read More
-chief-Sharad-Pawar-meets-with-representatives-of-various-parties_VBtKaClYyX_370x208.jpg)











