
CM KCR
స్టేషన్ ఘన్ పూర్లో ఎమ్మెల్యే రాజయ్య vs కడియం శ్రీహరి
ఎమ్మెల్యే రాజయ్య,టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మధ్య అంతర్గత కలహాలు మరోసారి బయటపడ్డాయి. ఇద్దరు నేతల మధ్య ప్రచ్చన్న యుద్దం కొనసాగుతుంది.జనగామ జిల్లా
Read Moreసీఎం కేసీఆర్ కంటే నేను ఎక్కువ చదువుకున్న : రసమయి బాలకిషన్
కరీంనగర్: సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావుల కంటే తాను ఎక్కువ చదువుకున్నానని మానకొండూరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు
Read Moreఅవినీతిలో తండ్రికి తగ్గ కూతురుగా కవితకు గుర్తింపు : బండి సంజయ్
లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితను కాపాడేందుకు సీఎం కేసీఆర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. అవినీతిలో తండ్
Read Moreఎమ్మెల్యేల కొనుగోలు కేసు : రేపు మరోసారి వాదనలు విననున్న హైకోర్టు
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. సిట్ తరపున సుప్రీంకోర్టు న్యాయవాది దుష్యంత్ దవే, నిందితుల తరుపున మహేష్ జెఠ్మలా
Read Moreహైదరాబాద్ అంటే కేవలం హైటెక్ సిటీ మాత్రమే కాదు : కిషన్ రెడ్డి
హైదరాబాద్ అంటే కేవలం హైటెక్ సిటీ మాత్రమే కాదని.. బస్తీల అభివృద్ధిని కూడా పట్టించుకోవాలని రాష్ట్రప్రభుత్వానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సూచించారు
Read Moreటీఆర్ఎస్ వైఫల్యాలపై కమిటీ వేసినం: ఎంపీ అర్వింద్
తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలపై బీజేపీ కమిటీ వేసిందని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ అన్నారు. ఈ కమిటీ నివేదిక మరో నెల రోజుల్లో ర
Read Moreఅంబేద్కర్ స్పూర్తిని ప్రజలు ఆదర్శంగా తీసుకోవాలి: జగదీష్ రెడ్డి
భారతదేశానికి అద్భుతమైన రాజ్యాంగాన్ని అందించిన గొప్ప మేధావి అంబేద్కర్ అని.. మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. అన్ని వర్గాల ప్రజల ఐక్యత, హక్కులకు నిదర్శనం అ
Read Moreకేసీఆర్ కుటుంబానికి ఆస్కార్ ఇయ్యాలె :షర్మిల
తెలంగాణలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలవడం లేదని YSRTP అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ రాజ్యాంగం అమలవుతోందని మండిపడ్డారు.
Read Moreఅంబేద్కర్ వర్థంతి : నివాళులర్పించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
బాబాసాహెబ్ అంబేద్కర్ వర్థంతి సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాళి అర్పించారు. కొంతమంది
Read Moreఫసల్ బీమా ఉంటుంటే నిండు ప్రాణం పోయేది కాదు : ఎంపీ అర్వింద్
కామారెడ్డి జిల్లాలో రైతు బలవన్మరణంపై ఎంపీ అర్వింద్ స్పందించారు. ఫసల్ బీమా ఉండుంటే రైతు నిండు ప్రాణం పోయేది కాదని ట్వీట్ చేశారు. ప్రీమియం ఎక్కువుందన్న
Read More10న రాష్ట్ర కేబినెట్ సమావేశం
హైదరాబాద్, వెలుగు: ఈ నెల 10న మధ్యాహ్నం రాష్ట్ర కేబినెట్ సమావేశం నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ప్రగతి భవన్లో మధ్యాహ్నం 2 గంటలకు
Read Moreదక్షిణ తెలంగాణపై సీఎం కేసీఆర్ కక్ష కట్టారు:బూర నర్సయ్య గౌడ్
హైదరాబాద్, వెలుగు: ఉమ్మడి నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాలపై సీఎం కేసీఆర్ కక్ష కట్టారని, అందుకే దక్షిణ తెలంగాణ ఎడారిగా మారిందని బీజేపీ నేత బూర నర్సయ్యగౌడ్
Read Moreసీబీఐకి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖ
నాకు ముందే ఖరారైన కార్యక్రమాలు ఉన్నయ్ 11, 12, 14, 15 తేదీల్లో ఎప్పుడైనా ఓకే కేసీఆర్తో వరుసగా మూడోరోజూ భేటీ హైదరాబాద్&zw
Read More