
CM KCR
నేడు పాలమూరు జిల్లాకు సీఎం కేసీఆర్
మహబూబ్నగర్, వెలుగు : సీఎం కేసీఆర్ నేడు పాలమూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎక్సైజ్ శాఖ మంత్ర
Read Moreఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు
కొడిమ్యాల,వెలుగు: జగిత్యాలలో డిసెంబర్7న నిర్వహించే సీఎం కేసీఆర్ సభను విజయవంతం చెయ్యాలని ఎమ్మెల్యే సుంకె రవి శంకర్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ఎ
Read Moreజయశంకర్, కోదండరాంనూ కేసీఆర్ మోసం చేసిండు: షర్మిల
హైదరాబాద్/హనుమకొండ, వెలుగు: తెలంగాణ అమరవీరులకు కేసీఆర్ అన్యాయం చేసిండని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఫైర్ అయ్యారు. ప్రత్యేక రాష్ట్రం కోసం1200 మంది
Read Moreసామాజిక న్యాయాన్ని కేసీఆర్ తుంగలో తొక్కిండు: రేవంత్
రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన నడుస్తున్నదని ఫైర్ ఓయూలో శ్రీకాంతాచారి వర్ధంతి సభ.. నివాళులర్పించిన నేతలు ఓయూ, వెలుగు: తెలంగాణ అమరవీరుల స్ఫూర్
Read Moreఅవినీతి పాలనకు ముగింపు పలకాలి: సంజయ్
మరో ఉద్యమానికి సిద్ధం కావాలి ప్రత్యేక రాష్ట్రంలో ప్రజలకు ఒరిగిందేమీ లేదు పేదలను కేసీఆర్ అరిగోస పెడుతున్నడు రాష్ట్రాన్ని అప్
Read Moreలిక్కర్ కేసులో కవిత ఇరుక్కోవడంతో కేసీఆర్ కు డాటర్ స్ట్రోక్ : అద్దంకి దయాకర్
నేతలకు సన్ స్ట్రోక్, డాటర్ స్ట్రోక్ కామన్ అని కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్ అన్నారు. లిక్కర్ కేసులో కవిత ఇరుక్కోవడం వల్ల కేసీఆర్ కు డాటర్ స్ట్ర
Read Moreఆంధ్రలో ఓటు వేసి ఇక్కడి ప్రభుత్వాన్ని ఎలా ప్రశ్నిస్తరు? : సుదర్శన్ రెడ్డి
రాజన్న రాజ్యంకు వ్యతిరేకంగానే తెలంగాణ ఉద్యమం నడిచిందని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. TRS కార్యకర్తల దాడిలో దెబ్బలు తగిలినట్లు వైఎస్ షర్మిల
Read Moreరుణమాఫీ తక్షణమే అమలు చేయాలి : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
కవితకు సీబీఐ నోటీసులు అందడంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర కామెంట్స్ చేశారు. సోనియా రాహుల్ గాంధీని ఆఫీస్ కి పిలిచి విచారించిన అధికారులు... ఎమ్మె
Read Moreటీఆర్ఎస్ పై వ్యతిరేకత పెరుగుతోంది: మర్రి శశిధర్ రెడ్డి
సీఎం కేసీఆర్ ప్రాజెక్టుల పేరుతో అడ్డగోలు దోపిడీకి పాల్పడ్డారని బీజేపీ నేత మర్రిశశిధర్ రెడ్డి ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగ
Read Moreరైతుబంధు పేరుతో రైతులను కేసీఆర్ మోసం చేస్తున్నారు : బండి సంజయ్
రాష్ట్రంలోని గ్రామాల్లో మౌలిక సదుపాయాలు లేవు కానీ బెల్ట్ షాపులు మాత్రం కచ్చితంగా ఉంటాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ విమర్శించ
Read Moreతెలంగాణ యువత విశ్వాసం.. విషాదంగా మారింది : హరగోపాల్
తెలంగాణ ఉద్యమసమయంలో ఉన్న పరిస్థితులే ఇప్పుడు ఉన్నాయని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. శ్రీకాంతాచారి వర్ధంతి సభలో ఆయన పాల్గోన్నారు. ఉద్యమపార్టీ అధికా
Read Moreమా అమ్మ నన్ను డాక్టర్గా చూడాలనుకున్నారు : కేటీఆర్
తన తల్లి తనను డాక్టర్గా చూడాలనుకున్నారని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రతి ఇంట్లో వారి పిల్లల్లో ఒకరైన డాక్టర్ కావాలని కోరుకుంటారని.. తమ తల్లి కూడా అలాన
Read Moreఅమరుల కుటుంబాలను సీఎం కేసీఆర్ పట్టించుకోలేదు : షర్మిల
తెలంగాణ అమరుల కుటుంబాలను సీఎం కేసీఆర్ పట్టించుకోలేదని వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి షర్
Read More