
CM KCR
ప్రజల సొమ్మును షావుకార్లకు కట్టబెడుతున్న మోడీ:కేసీఆర్
బీజేపీ దేశానికి చాలా ప్రమాదకరమని సీఎం కేసీఆర్ అన్నారు. 8 ఏండ్ల బీజేపీ పాలనలో దేశానికి ఏదైనా మంచి జరిగిందా అని ప్రశ్నించారు. సాగునీరు, విద్యుత్, సంక్షే
Read Moreటీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడతారు: పొన్నాల
టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజు దగ్గరపడిందని కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ఎన్నికలు వస్తున్నాయనే సీఎం కేసీఆర్ కొత్తనాటకం ఆ
Read Moreకొండగట్టు ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు: సీఎం కేసీఆర్
కొండగట్టు ఆలయాన్ని దేశంలోనే గొప్ప ఆలయంగా అభివృద్ధి చేస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. ఆలయ అభివృద్ధి కోసం రూ. 100 కోట్లు కేటాయిస్తున్నామని చెప్పారు. దేశమే
Read Moreకేంద్రం నిధులతోనే తెలంగాణలో అభివృద్ధి: బండి సంజయ్
ప్రజా సంగ్రామ యాత్రకు ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి సీఎం కేసీఆర్ కు నిద్ర పట్టడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ప్రజల
Read Moreఉద్యోగాలపై కేటీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలే: వివేక్ వెంకటస్వామి
సీఎం కేసీఆర్ పై బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్ చేస్తున్న ప్రజా సంగ్రామయాత్రకు ప్రజల నుంచి వ
Read Moreకవితకు మాత్రం ఎందుకు మినహాయింపు..? : కోమటిరెడ్డి వెంకటరెడ్డి
టీఆర్ఎస్ ప్రభుత్వంలో విద్య కాస్ట్లీ అయిపోయిందని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. ఎంతో మంది విద్యార్థులు సహాయం కోసం తన దగ్గరకు వస్తున్నారని చెప
Read Moreవైఎస్ఆర్, జగన్ ఇద్దరూ తెలంగాణ ద్రోహులే : మంత్రి సత్యవతి
వార్డు మెంబర్ కాలేని వైఎస్ షర్మిలను ప్రధాని పలకరించడం విడ్డూరంగా ఉందని మంత్రి సత్యవతి రాథోడ్ ఆరోపించారు. మెడికల్ కళాశాల, కలెక్టరేట్ భవనాలను పరిశ
Read Moreజగిత్యాల జిల్లా పర్యటన : సీఎంను కలిసేందుకు ఛాన్స్ ఇవ్వాలంటున్న బాధితులు
జగిత్యాల జిల్లాలో నేడు సీఎం పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో సీఎంను కలిసి తమ సమస్యలు చెప్పుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి పలువురు బాధితులు తరలి వచ్చారు.
Read Moreకేటీఆర్ ఎక్కడ ప్రచారం చేస్తే అక్కడ టీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతది : వివేక్
టీఆర్ఎస్పై ప్రజలకు ఎలాంటి అభిప్రాయం ఉందో దుబ్బాక, జీహెచ్ఎంసీ, మునుగోడు ఎన్నికలతో తేలిందని మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామ
Read Moreకేసీఆర్ పాలనలోనే జగిత్యాల అభివృద్ధి : కవిత
ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జగిత్యాల అభివృద్ధి జరిగిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. టీఆర్ఎస్ జైత్ర యాత్ర జగిత్యాల న
Read Moreఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు
మెదక్, వెలుగు : పురుషులతో సమానంగా అన్ని రంగాలలో రాణిస్తున్న మహిళలపై వివక్ష చూపొద్దని లోకల్బాడీ అడిషనల్కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. మహిళలపై హింస న
Read Moreఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు
మహబూబ్ నగర్, వెలుగు: జిల్లా కేంద్రంలోని బండమీదిపల్లి వద్ద పశు సంవర్థక శాఖకు చెందిన భూమిలో 10 ఎకరాలను కొత్త కోర్టు కాంప్లెక్స్ నిర్మాణానికి కేటాయిస్త
Read Moreగ్రేటర్ ఎన్నికలు జరిగి రెండేళ్లయినా.. ఎక్కడి పనులు అక్కడ్నే..
హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీ పరిధిలో కార్పొరేటర్ల ఎన్నికలు జరిగి రెండేళ్లు గడిచిపోయాయి. కానీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు మాత్రం పూర్తి స్థా
Read More