బాబాసాహెబ్ అంబేద్కర్ వర్థంతి సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాళి అర్పించారు. కొంతమంది ముఖ్యమంత్రులు రాజ్యాంగం మార్చాలనే కుట్రపూరిత ప్రచారం చేస్తున్నారని ఈ సందర్భంగా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజ్యాంగం పనికిరాదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్న కిషన్ రెడ్డి.. రాజ్యాంగం అనుసరించే మోడీ పరిపాలన కొనసాగిస్తున్నారని స్పష్టం చేశారు. పంచతీర్థ పేరుతో అంబేద్కర్ కు సంబందించిన స్థలాలన్నీ అభివృద్ది చేస్తున్నామని తెలిపారు. అంబేద్కర్ స్థలాలు సందర్శించడానికి పంచతీర్థ పేరుతో ఏప్రిల్ 14న కొత్త రైలు ప్రారంభిస్తున్నామని చెప్పారు.
అంబేద్కర్ వర్థంతి : నివాళులర్పించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
- తెలంగాణం
- December 6, 2022
లేటెస్ట్
- యూజీసీ నెట్ జూన్ 18కి వాయిదా
- ఇందూరులో ఎవరి ధీమా వాళ్లది
- కేసీఆర్, కేటీఆర్, వినోద్ వలసపక్షులు : వెలిచాల రాజేందర్ రావు
- అభివృద్ధి కోసం ఎంతో చేయాలి : నిర్మలా సీతారామన్
- బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి భారీగా చేరికలు
- మునుగుతున్న తండ్రిని కాపాడి కూతురు మృతి
- రియల్మీ నుంచి బడ్జెట్ సీ65 ఫోన్
- మహీంద్రా ఎక్స్యూవీ 3ఎక్స్ఓ ధర రూ.7.49 లక్షలు
- మలయశ్రీకి సాహిత్య పురస్కారం
- 10 వేల మందికి ఫ్రెషర్లకు జాబ్స్ ఇస్తం : హెచ్సీఎల్ సీఈవో
Most Read News
- Gold rates : తగ్గిన బంగారం ధరలు .. ఇప్పుడు తులం ఎంతంటే ?
- ఆర్టీసీ కండక్టర్పై మహిళా ప్రయాణికురాలు దాడి
- ఉద్యోగులకు షాకిచ్చిన గూగుల్: పైథాన్ టీం మొత్తాన్ని లేపేసింది
- మూఢమి వచ్చేసింది బాబోయ్... మూడు నెలలు ముహూర్తాలకు సెలవులు..
- రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
- IPL 2024: చోకర్స్ ఆఫ్ ఐపిఎల్ 2024: సన్రైజర్స్ ఫ్రాంచైజీని దూషించిన మాజీ దిగ్గజం
- T20 World Cup 2024: కోహ్లీ, శాంసన్ ఔట్.. భారత జట్టు ఎంపిక పట్ల ఫేక్ ప్రచారం
- పెద్దపల్లిలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్
- Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ.. వేదికలు ఖరారు చేసిన పాక్ క్రికెట్ బోర్డు
- వ్యక్తిగత విమర్శలు ఆపండి.. అతను దేవుడితో సమానం: నవజ్యోత్ సింగ్ సిద్ధూ