Farmer\'s

శ్రీరామ్ సాగర్ నీటిని విడుదల చేయాలి .. కలెక్టరేట్ ఆఫీస్ ముందు రైతులు ధర్నా

ఎండిపోతున్న పంటలను కాపాడాలి  సీపీఎం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట రైతుల ధర్నా  మునగాల, వెలుగు: శ్రీరామ్ సాగర్ కాలువ ద్వారా యాసంగి సాగ

Read More

శవాల మీద పేలాలు ఎరుకునే సంస్కృతి మీది, మీ పార్టీది : కోదండరెడ్డి

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై  రైతు కమిషన్ ఛైర్మన్ కోదండరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ కు రైతుల గురించి మాట్లాడే హక్కు లేదన్నార

Read More

రైతులకు నాణ్యమైన విద్యుత్ అందిస్తాం : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

హన్వాడ, వెలుగు: రైతులకు నాణ్యమైన విద్యుత్  అందిస్తామని మహబూబ్​నగర్  ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మండలంలోని ఏనెమీది తండాలో రూ

Read More

చిన్నబోయిన జొన్నరైతు .. సిండికేట్​గా మారి దగా చేస్తున్న సీడ్​ కంపెనీలు

గతంలో ఎర్రజొన్న క్వింటాల్ ధర రూ.4200 గుజరాత్​లో జరిగిన సమావేశంలో రూ.36‌‌‌‌‌‌‌‌00గా తీర్మానం ఢిల్లీ నగరం

Read More

లాభదాయక పంటల సాగుపై దృష్టి పెట్టాలి : కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్

రైతుల వద్ద నుంచి డ్రాగన్ ఫ్రూట్ నేరుగా కొనుగోలు చేసేలా కార్యాచరణ సోలార్ ప్యానల్ పంపు సెట్ల ఏర్పాటుకు చర్యలు కారేపల్లి మండలం చీమలపాడులో పర్యటన&n

Read More

ఆదిలాబాద్​ ఎస్బీఐలో రైతుల ఆందోళన .. డబ్బులు ఇవ్వాలని డిమాండ్​

ఆదిలాబాద్​టౌన్, వెలుగు: తమ ఖాతాలో జమైన డబ్బులు ఇవ్వాలని డిమాండ్​ చేస్తూ ఆదిలాబాద్​ ఎస్బీఐలో రైతులు మంగళవారం అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన తెలిపారు. పట్టణం

Read More

మార్ట్గేజ్ లోన్ పేరుతో ఘరానా మోసం.. రైతుల నుంచి 6 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్

మార్ట్ గేజ్ లోన్ పేరుతో రైతులను నిండా ముంచారు కేటుగాళ్లు. భూములు  తనాఖా పెట్టి డబ్బులిప్పిస్తామని ఏకంగా  రైతుల భూముల్ని  రిజిస్ట్రేషన్(

Read More

పారిశ్రామిక వాడకు భూములిచ్చిన రైతులకు ఒకేసారి పరిహారం

    వికారాబాద్​ కలెక్టర్​ ప్రతీక్​ జైన్​  వికారాబాద్​, వెలుగు:  పారిశ్రామిక వాడకు భూములను ఇచ్చేందుకు సమ్మతించిన  రైతులకు న

Read More

మూడెకరాల వరకు రైతు భరోసా జమ

9.56 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.1,230.98 కోట్ల నిధులు ఇప్పటి వరకు 44.82 లక్షల మంది రైతులకు రూ.3,487.82 కోట్లు హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంల

Read More

ఖమ్మం మార్కెట్​కు లక్ష బస్తాల మిర్చి..ఈ సీజన్​లోనే అత్యధికం

తేజా రకం క్వింటా జెండా పాట రూ.14 వేలు క్వింటా రూ.6 వేల వరకు తగ్గించి కొనుగోలు చేసిన వ్యాపారులు వరంగల్​ ఎనుమాముల మార్కెట్​కూ పోటెత్తిన మిర్చి

Read More

యాసంగిలో మక్క వైపు రైతుల మొగ్గు.. పెట్టుబడి తక్కువ.. ఆదాయం ఎక్కువ

హైదరాబాద్, వెలుగు: ఈ యాసంగిలో మక్క సాగుకే రైతులు మొగ్గు చూపుతున్నరు. యాసంగిలో సాధారణ సాగు 63.54 లక్షల ఎకరాలు కాగా.. ఈయేడు యాసంగిలో పంటల సాగు 65 లక్షల

Read More

రైతుభరోసాపై కాంగ్రెస్ మోసం .. ఎకరంలోపు రైతులకే ఇచ్చారు: హరీశ్​ రావు

హైదరాబాద్, వెలుగు: రైతుభరోసా విష యంలో రైతులను కాంగ్రెస్ సర్కారు మోసం చేసిందని బీఆర్ఎస్​ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. రైతులందరికీ రూ.7,500 రైతుభరో

Read More

కాంగ్రెస్ పాలనలో రైతులు ఇబ్బందులు పడుతున్నరు : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

మెట్‌‌‌‌‌‌‌‌పల్లి, వెలుగు: తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు వచ్చాక ప్రతిరోజూ ఏదో ఒకచోట రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున

Read More