Farmer\'s
ఇవాళ్టి నుంచి రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు..1200 గ్రామాల్లో 200 మంది సైంటిస్టుల పర్యటన
హైదరాబాద్, వెలుగు: రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం కానుందని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిప
Read Moreభూసేకరణలో బ్రోకర్ల దందా !. 30 శాతం కమీషన్ తో జేబులు నింపుకుంటున్నరు
ఎక్కువ పరిహారం ఇప్పిస్తామంటూ నిర్వాసితులతో ఒప్పందం ముందుగా భూములు కొన్నట్లు అగ్రిమెంట్లు.. తర్వాత కోర్టుల్లో కేసులు ఆర్బిట్రేషన్ ద్
Read Moreరైతులు అధైర్య పడొద్దు.. నష్టపరిహారం అందేలా కృషి చేస్తా.. ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
మంచిర్యాల జిల్లా బీమారం మండలంలోని పలు గ్రామాల్లో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటపొలాలను పరిశీలించారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఈ సందర్భంగా ర
Read Moreధాన్యం కొనుగోళ్లు స్పీడప్ చేయాలి : కలెక్టర్ ముజమ్మిల్ఖాన్
రఘునాథపాలెం మండలంలో సెంటర్ల తనిఖీ ఖమ్మం టౌన్, వెలుగు : రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం కొనుగోళ్లు స్పీడప్ చేయాలని ఖమ్మం కలెక్టర్ మ
Read Moreరైతులకు భూధార్ కార్డులు ఇస్తాం : కలెక్టర్ క్రాంతి వల్లూరి
జిన్నారం, వెలుగు: ఆధార్ కార్డు తరహాలో రైతులకు భూముల వివరాలతో కూడిన భూధార్ కార్డులు ఇస్తామని సంగారెడ్డి కలెక్టర్ క్రాంతి వల్లూరి అన్నారు. భూభారతి చట్టం
Read Moreవ్యవసాయ మార్కెటింగ్ అంటే ఏంటి..ఎన్నిరకాలు?
భారత వ్యవసాయం చాలా కాలం జీవనాధార వ్యవసాయంగానే ఉన్నది. రైతు తాను చేసిన ఉత్పత్తిలో కొంత భాగాన్ని తన అవసరాల నిమిత్తం అమ్ముకుంటాడు. దీనిని గ్రామాల్లో ఉన్న
Read Moreభూభారతితో సమస్యలకు శాశ్వత పరిష్కారం : ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య
ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య యాదగిరిగుట్ట, వెలుగు : భూభారతి చట్టంతో రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ప్రభుత్వ విప్, ఆ
Read Moreప్రతి మండలంలోనూ భూభారతి : ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పిట్లం, వెలుగు : ప్రతి మండలంలోనూ 'భూభారతి' అవగాహన సదస్సులు నిర్వహిస్తామని కలెక్టర్ అశిష్
Read Moreరికార్డు స్థాయిలో రైతులకు లోన్లు..రెండు సీజన్లలో రూ.67 వేల182 కోట్ల రుణాలు
రాష్ట్రవ్యాప్తంగా 39.90 లక్షల మంది రైతులకు లబ్ధి ఈసారి ఇప్పటికే 74% లోన్లు అందించిన బ్యాంకర్లు అమౌంట్, పర్సెంటేజీ పరంగా ఇదే రికార్డు --
Read Moreమంత్రులతో పాటు రైతులనూ విదేశీ పర్యటనకు తీసుకెళ్లండి: పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతుల పై అవగాహన కల్పించాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. విదేశీ పర్యటనలకు మంత్రులతో పాటు రైతులనూ తీసుకెళ్లాలని అన్న
Read Moreవ్యవసాయాన్ని పండగలా మార్చింది కాంగ్రెస్సే: మంత్రి దామోదర
హైదరాబాద్: వ్యవసాయం అంటే దండగ కాదు పండగలా మార్చింది కాంగ్రెసేనని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. శుక్రవారం (ఏప్రిల్ 18) రాయికోడ్ ఆత్మ కమిటీ చైర్మన్
Read Moreభూభారతి చట్టంతో రైతులకు మేలు .. రైతులకు అవగాహన సదస్సుల్లో ఉమ్మడి జిల్లా కలెక్టర్లు
రైతుల మేలు కోసం ప్రజాపాలనలో చారిత్రక మార్పు కొత్త చట్టంతో భూ సమస్యలు పరిష్కారం ఆదిలాబాద్/ఆసిఫాబాద్/లక్సెట్టిపేట/లక్ష్మణచాంద, వెలుగు: రా
Read Moreధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే వడ్లు అమ్ముకుని మద్దతు పొందండి: MLA వివేక్
మంచిర్యాల: రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే వడ్లను అమ్ముకొని మద్దతు ధర పొందాలని కాంగ్రెస్ సీనియర్ నేత, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ సూచించారు.
Read More












