Farmer\'s

రైతులకు గుడ్ న్యూస్ ..3 ఎకరాల వరకు రైతు భరోసా జమ.. రెండో విడతగా రూ.1,590 కోట్ల నిధులు జమ

మొత్తం 54.96 లక్షల మంది రైతులకు రూ.4,072 కోట్ల సాయం రైతు భరోసా పథకం కింద రెండో విడత నిధులను రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. 2 న

Read More

రైతులకు మెరుగైన సేవలు అందించాలి .. రైతుల అభ్యున్నతే సహకార బ్యాంకుల ప్రగతికి పునాది

కల్లూరు, వెలుగు: రైతుల అభ్యున్నతే సహకార బ్యాంకుల ప్రగతికి పునాది అని వ్యవసాయం శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సోమవారం ఖమ్మం జిల్లా కల్లూరులో డ

Read More

నిధులు రెడీ... జూన్ 30 నుంచే వానకాలం రైతుభరోసా..రైతుల అకౌంట్లో 9వేల కోట్లు

ఖమ్మం సభ నుంచి మొదలు పెట్టుబడి సాయం పంపిణీకి రూ. 9 వేల కోట్లు  జులై 15లోపు రైతులందరికీ పూర్తిగా జమ చేసేలా ప్రణాళిక  బ్యాంకుల్లో క్య

Read More

పుంజుకుంటున్న మదర్ డెయిరీ..! NDDB టేకోవర్‌‌‌‌ తో పాడి రైతులకు భారీ ఊరట

నెల రోజుల్లోనే రెండుసార్లు పెరిగిన పాల సేకరణ ధర బోనస్‌‌‌‌తో ప్రోత్సాహం.. సబ్సిడీపై దాణాకు సన్నాహాలు 12 వేల లీటర్ల నుంచి 17,

Read More

గింజ గింజకూ తడి తగిలేలా మొలకలకు నీళ్లు పోస్తున్న రైతులు 

 సీజన్ ప్రారంభంలో పడిన వర్షాలు తర్వాత ముఖం చాటేయడంతో పత్తి రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. ఇటీవల వర్షాలు పడడంతో పత్తి రైతులు విత్తనాలు వేశారు.

Read More

తెలంగాణ పంటల కొనుగోలులో కేంద్రం వివక్ష..పంటలను కొనుగోలు చేసి రైతులను ఆదుకోండి: మంత్రి తుమ్మల

హైదరాబాద్, వెలుగు: దేశంలో ఎక్కడా లేని విధంగా అన్ని రకాల పంటలను కొనుగోలు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణేనని, అయితే రాష్ట్ర రైతాంగం పట్ల కేంద్ర ప్రభుత్వం వ

Read More

గుజరాత్‎లో రైతుల భారీ ర్యాలీ: ప్రభుత్వ నిర్ణయాలపై తిరుగుబాటు

గాంధీ నగర్: ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‎లో రైతులు రోడ్డెక్కారు. గుజరాత్‎లోని అధికార బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోమవారం (జూన్ 16)

Read More

జయశంకర్భూపాలపల్లి జిల్లాలో.. విద్యుత్ షాక్ తో ఏడు బర్రెలు మృతి

మొగుళ్లపల్లి/ జూలూరుపాడు, వెలుగు: విద్యుత్ షాక్ తో ప్రమాదవశాత్తు ఏడు పాడి గేదలు మృతి చెందిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం రంగాపురంల

Read More

లే ఔట్లను రెగ్యులరైజ్ చేయాలి: సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి

హైదరాబాద్, వెలుగు: నాదర్ గుల్ ఆదిభట్ల ఎంఎం కుంటలో నివసిస్తున్న గ్రామాల రైతులు, ప్లాట్ల యజయానులు సొంత ఇండ్లు నిర్మించుకోవడానికి ఉన్న అడ్డంకులను తొలగించ

Read More

ఎల్‌‌‌‌‌‌‌‌ నినో ముప్పున్నా సాగుకు ఢోకా లేదు..ప్రత్యామ్నాయ ప్రణాళికలు అమలు : వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల

హైదరాబాద్, వెలుగు: వానాకాలం సాగుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని, 'ఎల్‌‌‌‌‌‌‌‌నినో'

Read More

మక్కల వేలం.. వ్యాపారులకే లాభం? కనీస ధర నిర్ణయించకపోవడంపై అనుమానాలు

గత వానాకాలంలో 3.80 లక్షల టన్నులు వేలం వేస్తే దాదాపు రూ.380 కోట్లు లాస్!   యాసంగిలో రికార్డు స్థాయిలో 14.72 లక్షల టన్నుల మక్కలు కొన్న మార్క్​

Read More

రైతన్నలారా.. ఇకనైనా మారండి..! ప్రకృతి వ్యవసాయం చేయండి: బండి సంజయ్

రసాయన ఎరువులు తగ్గించండి ప్రకృతి వ్యవసాయంతో కోటీశ్వరులు కావొచ్చని వెల్లడి జమ్మికుంట, వెలుగు: సాగు విధానంలో రైతులు మార్పులు చేసుకోవాలని కేంద్

Read More