
Farmer\'s
రామారావు పేటలో మూసివేసిన రోడ్డును వెంటనే తెరవాలి : రైతులు
జైపూర్, వెలుగు: జైపూర్ మండలం రామారావు పేట శివారులోని పొంట పొలాలకు వెళ్లే రోడ్డును సింగరేణి అధికారులు మూసి వేయడం సరికాదని ఆ గ్రామస్తులు, రైతులు
Read Moreనల్గొండ జిల్లాలో సంక్షేమ పథకాల సంబురం
ప్రారంభమైన నాలుగు స్కీమ్స్ యాదాద్రి, నల్గొండ, సూర్యాపేట, వెలుగు : రిపబ్లిక్ డే రోజున ఉమ్మడి నల్గొండ జిల్లాలో సంక్షేమ పథకాల సంబురం ప్రార
Read Moreఘనపూర్ డ్యాంకు సింగూర్ నీళ్లు విడుదల
పుల్కల్, వెలుగు: సంగారెడ్డి జిల్లా సింగూర్ ప్రాజెక్ట్ నుంచి మెదక్ జిల్లాలోని ఘనపూర్ డ్యాం ఆయకట్టు రైతులకు శనివారం రెండో విడతగా 0.35 టీఎంసీల నీటిని విడ
Read Moreకృష్ణా జలాల్లో 500 టీఎంసీలు సాధించడమే లక్ష్యం : చిన్నారెడ్డి
రైతులకు సాగునీటితోపాటు క్వాలిటీ విత్తనాలూ అందిస్తం: చిన్నారెడ్డి హైదరాబాద్, వెలుగు: కృష్ణా జలాల్లో 500 టీఎంసీలు సాధించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్
Read Moreప్రధాని మోదీకి రైతులు రుణపడి ఉంటారు :ఏలేటి మహేశ్వర్ రెడ్డి
పసుపు బోర్డుపై మాట నిలబెట్టుకున్న బీజేపీ సర్కార్ బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి నిర్మల్/భైంసా, వెలుగు: పసుపు బోర్డుపై ఇచ్చిన
Read Moreవిజయకు చేయూత.. నష్టాల్లో ఉన్న డెయిరీకి సర్కార్ అండ
గురుకులాలు, హాస్టళ్లు, అంగన్వాడీల్లో విజయ పాలే వాడాలని ఆర్డర్స్ ఆలయాలకు నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ కూడా విజయ డె
Read Moreఆర్మూర్ మండలంలో ఒకేరోజు 35 బోరు మోటర్ల వైర్చోరీ
ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్ మండలంలో చేపూర్, చేపూర్కాలనీలో గురువారం రాత్రి దొంగలు దాదాపు 35 వ్యవసాయ బావి మోటార్ల నుంచి కాపర్ వైర్లను కత్తిరించి చోరీ చే
Read Moreరైతులకు గుడ్ న్యూస్ : సంక్రాంతి నుంచి రైతు భరోసా : బీర్ల ఐలయ్య
యాదాద్రి, వెలుగు: సంక్రాంతి పండుగ నుంచి రైతులకు రైతు భరోసా ఇవ్వనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తెలిపారు. బుధవారం యాదాద్రి భువనగిరి జ
Read Moreరైతు భరోసాపై బీజేపీ, బీఆర్ఎస్ రాద్ధాంతం : మంత్రి పొన్నం ప్రభాకర్
కోహెడ(హుస్నాబాద్)వెలుగు: రైతు భరోసాపై బీజేపీ,బీఆర్ఎస్ కలిసి ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. సోమవారం హు
Read More15 వేలు ఇస్తమని వంచిస్తున్నరు : హరీశ్ రావు
రైతు భరోసాను రైతు గుండె కోతగా మార్చారు: హరీశ్ రావు హైదరాబాద్, వెలుగు: రైతుబంధు కింద ఇచ్చే పెట్టుబడి సహాయాన్ని పెంచుతామని, రైతుభరోసా కింద ఏటా ఎ
Read Moreకేబినెట్ భేటీ తర్వాత రైతులకు గుడ్ న్యూస్
కేబినేట్ సమావేశం తర్వాత రైతులకు శుభవార్త చెబుతామన్నారు రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. లోటు బడ్జెట్ లోనూ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస
Read Moreఅగ్రికల్చర్ ఆఫీసర్లకు సంక్రాంతి కంటే ముందే ప్రమోషన్లు
హైదరాబాద్, వెలుగు: అగ్రికల్చర్ఆఫీసర్లకు సంక్రాంతి పండుగ కంటే ముందే ప్రమోషన్లు కల్పిస్తామని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఎవరో ఒకరు చేస
Read Moreకర్నూలు జిల్లాలో ఘోరం: బోరుబావిలో పేలుడు.. ముగ్గురికి తీవ్రగాయాలు
కర్నూలు జిల్లాల్లో ఘోరం జరిగింది. జిల్లాలోని ఆదోని మండలం చిన్న పెండేకల్ లో బోరుబావిలో పేలుడు సంభవించటంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధిం
Read More