Farmer\'s
మహిళా సంఘాలకు మినీ గోదాములు.. ఒక్కో నిర్మాణానికి రూ.15 లక్షలు..!
సెర్ప్ ఆధ్వర్యంలో 184 గోదాముల నిర్మాణానికి ప్రణాళిక ఒక్కో నిర్మాణానికి రూ.15 లక్షలు కేటాయింపు ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీలకు 85 గోడౌ
Read Moreఇథనాల్ ఫ్యాక్టరీ విధ్వంసం కేసులో రైతులకు బేడీలు.. ముగ్గురు పోలీసులు సస్పెండ్
గద్వాల, వెలుగు: గద్వాల జిల్లా పెద్దధన్వాడ వద్ద ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దంటూ విధ్వంసానికి పాల్పడిన రైతులకు పోలీసులు బేడీలు వేసి కోర్టుకు తీసుకు
Read Moreగుడ్ న్యూస్: ఇవాళ(జూన్17) 3 ఎకరాల్లోపు రైతుల అకౌంట్లో డబ్బులు
రైతు భరోసా నిధులు జమ కొనసాగుతోంది. తొమ్మిది రోజుల్లో 9వేల కోట్లు రైతుల ఖాతాలో జమ చేయనుంది ప్రభుత్వం. ఈ క్రమంలో మొదటి రోజు జూన్ 16న రెండెకర
Read Moreపాత సైకిలే.. కలుపు యంత్రం..! కూలీ ఖర్చులు తగ్గించుకునేందుకు కొత్త పద్ధతిలో సాగు
జగిత్యాల, వెలుగు: సాగు ఖర్చులను తగ్గించేందుకు ఓ రైతు సరికొత్త ఆలోచన చేశాడు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం బుద్దేశ్ పల్లికి చెందిన మహమ్మద్ సలీం తన ఎకర
Read Moreగుడ్ న్యూస్: రెండెకరాల్లోపు రైతుల అకౌంట్లో డబ్బులు పడ్డయ్
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులు రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇవాళ (జూన్ 16న) రెండెకరాల్లోపు ఉన్న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయని మ
Read Moreరైతుల ధాన్యం అమ్ముకుని బెట్టింగ్.. రూ.54 లక్షలతో ఉడాయించిన సీఈవో అరెస్ట్
రైతులు ఆరుగాల కష్టపడి పండించిన పంటను కొనుగోలు చేసి.. ధాన్యాన్ని బస్తాల్లో నింపుకుని.. త్వరలోనే డబ్బులు ఇస్తానని చెప్పి ఉడాయించిన సీఈవోను పోలీసులు అరెస
Read Moreవిద్యుత్ శాఖ ఆధ్వర్యంలో పొలం బాట : ఏఈఈ సంతోష్ రెడ్డి
ముత్తారం, వెలుగు: ముత్తారం మండలకేంద్రంలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో గురువారం పొలం బాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఈఈ సంతోష్&z
Read Moreకొత్త వ్యూహాలతో రైతులకు మేలు చేయాలి.. ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం
గండిపేట్, వెలుగు: అగ్రికల్చర్ యూనివర్సిటీ రైతుల సమస్యల పరిష్కారం కోసం కొత్త వ్యూహాలు రచించాలని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం కోరారు. వర్సిటీ 61వ వ్యవ
Read Moreరెవెన్యూ సదస్సులతో భూసమస్యలు పరిష్కారం
తుంగతుర్తి, నల్గొండ అర్బన్, హుజూర్ నగర్, వెలుగు : రెవెన్యూ సదస్సులతో భూసమస్యలు పరిష్కారమవుతాయని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని అడిషనల్ క
Read Moreరైతుల్లా వెళ్లి.. దళారుల ఆటకట్టించి రైతు రుణమాఫీలో చేతివాటం..
బ్యాంకుల వద్ద రైతులతో కలిసిపోయి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న పోలీసులు జిల్లావ్యాప్తంగా ఏకకాలంలో 34 మందిపై చీటింగ్ కేసు ఆదిలాబాద
Read Moreఉద్యానవన పంటలపై ఫోకస్ పెట్టాలె: రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి
ఇబ్రహీంపట్నం, వెలుగు: రాష్ట్రంలో ఉద్యానవన పంటల సాగుపై రైతులు దృష్టి పెట్టాలని రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం ఇబ్రహీంప
Read Moreతెలంగాణ ఆవిర్భావ వేడుకల్ని అన్ని జిల్లాల్లో ఘనంగా నిర్వహించాలి: సీఎం రేవంత్ రెడ్డి
జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఘనంగా నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
Read Moreసౌర గిరి జల వికాసానికి శ్రీకారం.. రైతులకు సోలార్ పంపు సెట్లు
నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో సౌర విద్యుత్ ద్వారా నీరందించే ఇందిర సౌర గిరి జల వికాసం పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి
Read More












