Farmer\'s
మహబూబాబాద్ మార్కెట్ గేటుకు తాళం..భారీగా నిలిచిన మక్క లోడ్ ట్రాక్టర్లు
మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ గేటుకు అధికారులు తాళం వేయడంతో మొక్కజొన్న లోడ్తో వచ్చిన వందలాది ట్రాక్టర్లు రోడ్డుపైనే నిలిచిపోయాయి. గేటు తాళం తీసి త
Read Moreరైతులు వాణిజ్య పంటలు సాగు చేయాలి: ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
కోరుట్ల, వెలుగు: రైతులు వాణిజ్య పంటలను సాగు చేయాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. శుక్రవారం జగిత్యాల జిల్లా కథలాపూర్
Read Moreవడ్లు అగ్వకే కొంటుండ్రు..క్వింటాల్కు రూ.1,700 మించట్లే..రంగంలోకి దళారులు, మిల్లర్లు
స్పాట్ పేమెంటా..? రెండు శాతం కటింగ్ కొనుగోలు కేంద్రాల్లో వడ్ల కొనుగోలు వెరీ స్లో.. రంగంలోకి దళారుల
Read MoreNational Panchayat Raj Day :దేశ అభివృద్ధిలో గ్రామపంచాయతీలదే కీలక పాత్ర : సీఎం రేవంత్ రెడ్డి
జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ అభివృద్ధి మార్గంలో గ్రామ పంచాయతీలే కీలక పాత్ర పోషిస్తాయన
Read Moreబ్యాంకులు రైతులకు ప్రాధాన్యం ఇవ్వాలి.. ఎంపీ మల్లు రవి
వనపర్తి , వెలుగు: బ్యాంకులు రైతులకు, ఎంఎస్ఎంఈలకు ప్రాధాన్యతనివ్వాలని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి అన్నారు. బుధవారం వనపర్తి జిల్లా గోపాల్&z
Read Moreబస్తాకు రూ. 300 ఇస్తేనే మార్క్.. కేసముద్రం మార్కెట్లో దళారుల దందా.!
మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రం వ్యవసాయ మార్కెట్ అన్నదాతల పాలిట శాపంగా మారుతోంది. చెమటోడ్చి పండించిన పంటను అమ్ముకుందామని వస్తే.. ఇక్కడ దళారుల దం
Read Moreవెలుగు ఓపెన్ పేజీ : సాగులో మితిమీరిన రసాయనాల వాడకం నియంత్రించాలి
మనిషి ఆనందానికి ఆరోగ్యం ప్రధానమైనది. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. మన ఆరోగ్యం మనం తీసుకునే ఆహారంపై ఆధారపడుతుంది. మనిషి ఆరోగ్యానికి నా
Read Moreవెలుగు ఓపెన్ పేజీ : సాదాబైనామాతో రైతుల కష్టాలు తీరేనా.?
తెలంగాణ ప్రభుత్వం మార్చి 18న జీవో ఎంఎస్ నెంబర్ 76, 77ను తీసుకురావడంతో సాదాబైనామా ద్వారా భూముల కొనుగోలు చేసిన రైతుల
Read Moreహరీశ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు..అప్పా జంక్షన్ దగ్గర ఉద్రిక్తత
పరిగిలో ఇండస్ట్రియల్ పార్క్ భూ బాధితులను కలిసేందుకు వెళ్తున్న మాజీ మంత్రి హరీశ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. హరీశ్ తో పాటు ఎర్రబెల్లి దయాకర్ రావు, &nbs
Read Moreరైతులకు ఉచితంగా రాజన్న కోడెల పంపిణీ.. ఆన్ లైన్ లో అప్లై చేసుకోండి
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ గోశాలలో రైతులకు ఉచితంగా రాజన్న కోడెలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష
Read Moreకూరగాయల రైతులకు కిసాన్ ఐడీ కార్డులు
ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇచ్చేందుకు సర్కారు నిర్ణయం రూ.215 కోట్లతో ప్రోత్సాహకాలు 50 శాతం సబ్సిడీతో పందిళ్లు, పరికరాలు సాగుకు రుణాలు.. పంటక
Read Moreఇంజనీరింగ్ పూర్తి చేసినా జాబ్ వస్తదో లేదో.. ఏటీసీల్లో చదివితే మాత్రం ఉద్యోగం పక్కా: సీఎం రేవంత్
హైదరాబాద్: ఇంజనీరింగ్ పూర్తి చేస్తే ఉద్యోగం వస్తుందన్న గ్యారెంటీ లేదు.. కానీ ఏటీసీల్లో చదువుకుంటే ఉద్యోగం కల్పించే బాధ్యత నాదని సీఎం రేవంత్ రెడ్డి అన్
Read Moreరైతు భరోసా నిధుల విడుదలపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
హైదరాబాద్: 45 రోజుల్లో మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో రూ.9 వేల కోట్ల రైతు భరోసా నిధులు జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. రైతులకు పెట్టుబడి సాయంగ
Read More












