Farmer\'s

రైతుల్లా వెళ్లి.. దళారుల ఆటకట్టించి రైతు రుణమాఫీలో చేతివాటం..

బ్యాంకుల వద్ద రైతులతో కలిసిపోయి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న పోలీసులు  జిల్లావ్యాప్తంగా ఏకకాలంలో 34 మందిపై చీటింగ్​ కేసు  ఆదిలాబాద

Read More

ఉద్యానవన పంటలపై ఫోకస్​ పెట్టాలె: రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి

ఇబ్రహీంపట్నం, వెలుగు: రాష్ట్రంలో ఉద్యానవన పంటల సాగుపై రైతులు దృష్టి పెట్టాలని రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం ఇబ్రహీంప

Read More

తెలంగాణ ఆవిర్భావ వేడుకల్ని అన్ని జిల్లాల్లో ఘనంగా నిర్వహించాలి: సీఎం రేవంత్ రెడ్డి

 జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో  ఘనంగా నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను  ఆదేశించారు.

Read More

సౌర గిరి జల వికాసానికి శ్రీకారం.. రైతులకు సోలార్ పంపు సెట్లు

నాగర్​కర్నూల్​ జిల్లా అమ్రాబాద్​ మండలం మాచారం గ్రామంలో సౌర విద్యుత్​ ద్వారా నీరందించే  ఇందిర సౌర గిరి జల వికాసం పథకాన్ని  సీఎం రేవంత్ రెడ్డి

Read More

అన్నదాతలపై.. హమాలీ భారం... క్వింటాల్​కు రూ.55 చొప్పన చెల్లిస్తున్న రైతులు

ఈ సీజన్​లో 70.13 లక్షల టన్నుల సేకరణ టార్గెట్ రాష్ట్రవ్యాప్తంగా రైతులపై రూ.385.71 కోట్ల భారం 2017 నుంచి హమాలీ చార్జీలపై చేతులెత్తేసిన సర్కారు

Read More

రైతులు ధాన్యాన్ని బయట అమ్ముకోవద్దు.. ప్రతి గింజ కొంటాం: మంత్రి పొన్నం ప్రభాకర్

కరీంనగర్: రైతులు ధాన్యాన్ని బయట అమ్ముకోవద్దని.. ప్రతి గింజ ప్రభుత్వమే కొంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం (మే 16) ధాన్యం కొనుగోళ్లపై స

Read More

ఎవరైనా వసూళ్లకు పాల్పడితే చర్యలు : కలెక్టర్ ఇలా త్రిపాఠి

నార్కట్​పల్లి, వెలుగు : కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని లారీల్లో మిల్లులకు తరలించే సమయంలో రైతుల నుంచి డబ్బులు వసూళ్లు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్

Read More

అవినీతే రైతుల పాలిట శాపం.. దేశం ఎదుగుతున్నా రైతుల ఆర్థిక పరిస్థితి మాత్రం మారలే..

దేశ ఆర్థికవ్యవస్థ వివిధ రంగాల్లో అభివృద్ధి  చెందినప్పటికీ,  గత  ఏడు దశాబ్దాలలో వ్యవసాయ రంగ ఉత్పత్తి 600% పెరిగినప్పటికీ,  దేశ ఆర్థ

Read More

ఇవాళ్టి నుంచి రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు..1200 గ్రామాల్లో 200 మంది సైంటిస్టుల పర్యటన

హైదరాబాద్, వెలుగు: రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం కానుందని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిప

Read More

భూసేకరణలో బ్రోకర్ల దందా !. 30 శాతం కమీషన్ తో జేబులు నింపుకుంటున్నరు

ఎక్కువ పరిహారం ఇప్పిస్తామంటూ నిర్వాసితులతో ఒప్పందం ముందుగా భూములు కొన్నట్లు అగ్రిమెంట్లు.. తర్వాత కోర్టుల్లో కేసులు ఆర్బిట్రేషన్‌‌ ద్

Read More

రైతులు అధైర్య పడొద్దు.. నష్టపరిహారం అందేలా కృషి చేస్తా.. ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

మంచిర్యాల జిల్లా బీమారం మండలంలోని పలు గ్రామాల్లో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటపొలాలను పరిశీలించారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఈ సందర్భంగా ర

Read More

ధాన్యం కొనుగోళ్లు స్పీడప్​ చేయాలి : కలెక్టర్​ ముజమ్మిల్​ఖాన్​

రఘునాథపాలెం మండలంలో సెంటర్ల తనిఖీ  ఖమ్మం టౌన్, వెలుగు : రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం కొనుగోళ్లు స్పీడప్​ చేయాలని ఖమ్మం కలెక్టర్ మ

Read More

రైతులకు భూధార్ కార్డులు ఇస్తాం : కలెక్టర్ క్రాంతి వల్లూరి

జిన్నారం, వెలుగు: ఆధార్ కార్డు తరహాలో రైతులకు భూముల వివరాలతో కూడిన భూధార్ కార్డులు ఇస్తామని సంగారెడ్డి కలెక్టర్ క్రాంతి వల్లూరి అన్నారు. భూభారతి చట్టం

Read More