accident
రోడ్డు ప్రమాదంలో ఆరుగురు రైతులు మృతి
ఉత్తరప్రదేశ్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మరణించగా.. మరోకరు గాయపడ్డారు. మంగళవారం రాత్రి ఎటావా నుంచి కొంతమంది రైతులు జాక్ఫ్రూట్ పండ్లను ట్రక్కుల
Read Moreబీహార్ లో ఘోర ప్రమాదం…9 మంది లేబర్స్ మృతి
పాట్నా : బీహార్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 9 మంది లేబర్స్ మృతి చెందారు. నౌగాచియా వ్దద ఓ బస్సు, ఇనుప రాడ్స్ లోడ్ తో వెళ్తున్న ట్రక్కు ను ఢ
Read Moreవలస కూలీల ట్రక్కును ఢీకొట్టిన బస్సు
8 మంది మృతి, 54 మందికి గాయాలు మధ్యప్రదేశ్లో ఘటన గుణ: మధ్యప్రదేశ్లోని గుణలో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వలస కూలీలతో వెళ్తు
Read Moreహిట్ అండ్ రన్: ఇద్దరు వలస కూలీలు మృతి
మరొకరికి తీవ్ర గాయాలు అంబాలా/రాయ్బరేలీ: యూపీ, హర్యానాలో మంగళవారం జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు వలసకూలీలు చనిపోయారు. మరొకరు తీవ్ర
Read Moreసిటీ నుంచి వెళ్తున్న మామిడికాయల లారీ బోల్తా.. ఐదుగురు వలస కూలీల మృతి
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్న లాక్ డౌన్.. వలస కార్మికులను అష్టకష్టాల్లోకి నెట్టేసింది. ఎక్కడికక్కడ అన్
Read Moreట్రాక్టర్ ను ఢీకొన్న కారు.. ఇద్దరు మృతి
సూర్యపేట జిల్లాలో కారు ప్రమాదం జరిగింది. మునగాల మండలం ముకుందాపురం గ్రామ స్టేజి సమీపంలో వేగంగా వెళ్తున్న కారు.. ట్రాక్టర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇ
Read Moreవిశాఖ ఘటనపై మోడీ దిగ్భ్రాంతి
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ విశాఖ నగరంలోని గోపాల్పట్నం దగ్గర జరిగిన గ్యాస్లీకేజ్ ఘటనపై ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులందరూ త్వ
Read Moreకారుబోల్తా ..ఒకరి మృతి నలుగురికి సీరియస్
హైదరాబాద్, వెలుగు: శంకర్ పల్లి–సంగారెడ్డి బైపాస్ రోడ్ లో కారు బోల్తా పడి ఒకరు చనిపోయారు. నలుగురికి సీరియస్ గా ఉంది. శంకర్పల్లి ఎస్ఐ గోపీనాథ్ వివరాల ప్
Read Moreపోలీస్ వాహనం బోల్తా.. ఎస్ ఐ మృతి
జనగామ జిల్లా: బొలెరో(పోలీస్) వాహనం బోల్తాపడి RSI మృతి చెందిన సంఘటన ఆదివారం జనగామ జిల్లాలో జరిగింది. ఆదివారం ఉదయం వరంగల్ నుండి హైదరాబాద్ కు బొ
Read Moreరోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి
అమరావతి: రోడ్డు ప్రమాదంలో 70 ఏండ్ల వృద్ధుడు మరణించిన సంఘటన గురువారం విజయవాడలో జరిగింది. విజయవాడలోని ఎనిమిదో టౌన్ పోలీస్టేషన్ పరిధిలో వ
Read Moreలాక్డౌన్ వేళ రోడ్డు ప్రమాదం.. భార్యభర్తలు మృతి
వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లాక్డౌన్ వల్ల రోడ్లన్ని ఖాళీగా ఉండటంతో వాహనాల స్పీడుకు అడ్డులేకుండా పోయింది. జిల్లాలో శనివారం ఉదయం జరిగిన
Read Moreచిత్తూరులో కారు బోల్తా..బాలింత మృతి
చిత్తూరు జిల్లా పీలేరు మండలం ఒంటిళ్లు గ్రామం సమీపంలోని టోల్ప్లాజా వద్ద ఇవాళ ఉదయం ఓ కారు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో ఓ బాలింత అక్కడిక్కడే మృతి చె
Read Moreలాక్ డౌన్ వేళ కారు, లారీ ఢీ.. ఐదుగురు మృతి
కరోనాతో దేశమంతా లాక్ డౌన్ లో ఉంది. ఏ వాహనం కూడా రొడ్డెక్కొద్దని ఆదేశాలున్నాయి. అయినా పట్టించుకోకుండా రోడ్డు మీదకొచ్చిన కారు, లారీ ఢీకొనడంతో ఐదుగురు మృ
Read More












