accident
అందుకే పారిపోయా..కారు యాక్సిడెంట్ పై రాజ్ తరుణ్
నార్సింగ్ రోడ్డు వద్ద జరిగిన కారు ప్రమాదంపై హీరో రాజ్ తరుణ్ ట్విట్టర్లో క్లారిటీ ఇచ్చాడు. ప్రమాదానికి గురైంది తన కారేనని..తనకు ఎలాంటి ప్రమాదం జరగలేదని
Read Moreకారు యాక్సిడెంట్..రాజ్ తరుణ్ పోలికలు!
ఔటర్ రింగ్ రోడ్ నార్సింగ్ పరిధిలోని అల్కాపూర్ రోడ్ వద్ద ఓ కారు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కనే ఉన్న ఓ కాంపౌండ్ వాల్ ని డీకోట్టి కారు లోపలికి దూసుకుప
Read Moreరోడ్డు ప్రమాదంపై తరుణ్ క్లారిటీ
ఓటర్ రింగ్ రోడ్ నార్సింగ్ వద్ద హీరో తరుణ్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైందని వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై క్లారిటీ ఇచ్చారు హీరో తరుణ్. ఆ
Read Moreకారుతో ఆటోను ఢీ కొట్టిన మైనర్..ఇద్దరు మృతి
సికింద్రాబాద్ బోయిన్ పల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ మైనర్ బాలుడు కారుతో ఆటోను ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ తో పాటు ఐదుగురికి గాయాలయ్యా
Read Moreమహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం: 12 మంది మృతి
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ధూలే జిల్లాలో రాత్రి ఆర్టీసీ బస్సు, కంటైనర్ డీ కొన్నాయి. నీమ్గల్ గ్రామ సమీంపలో షాహాడ – దొండైచ రహదారిపై ఈ ప్ర
Read Moreమహిళను ఢీకొట్టిన DCM..డ్రైవర్ పరారీ
సైబరాబాద్ : రోడ్డు పక్కన నిలుచున్న ఓ మహిళను DCM ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. ఈ సంఘటన హైదర్ గూడ చౌరస్తాలో శుక్రవారం మధ్నాహ్నం జరిగింది. ప్ర
Read More40 మందికి తప్పిన ప్రమాదం : పులికాట్ సరస్సులో పడవ బోల్తా
నెల్లూరు: 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవకు పెను ప్రమాదం తప్పింది. బ్యాలెన్స్ తప్పడంతో పడవ ఒక్కసారిగా సగం మునిగింది. దీంతో అలెర్ట్ అయిన స్థానికులు
Read Moreఘోర విషాదం! అన్నకు రాఖీ కట్టి వస్తుండగా..
మొయినాబాద్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం బైక్ను ఢీకొట్టిన జేసీబీ ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి, మరొకరికి తీవ్రగాయాలు హైదరాబాద్, వెలుగు : రాఖీ పండుగక
Read Moreబీమా లేదంటే ఎట్లా..వడ్డీతో సహా ఇయ్యాల్సిందే
ఓ కేసులో హైకోర్టు తీర్పు హైదరాబాద్: ఇన్సూరెన్స్ పరిహారానికి సంబంధించిన ఓ కేసులో రాష్ట్ర హైకోర్టు ఓ కీలక తీర్పును ఇచ్చింది. బాధిత కుటుంబానికి ఊరట క
Read Moreబైక్ ను ఢీకొట్టిన జేసీబీ..ముగ్గురు మృతి
రంగారెడ్డి జిల్లా : మొయినాబాద్ లో విషాదం చోటుచేసుకుంది. మొయినాబాద్ మండలం నక్కలపల్లి దగ్గర బైక్ ను జేసీబీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న
Read Moreతనవల్ల ఒకరు చనిపోయారన్న మనస్తాపంతో ఆత్యహత్య
తన కారు కింద పడి ఒక వ్యక్తి చనిపోవడంతో మనస్థాపానికి గురైన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కూకట్ పల్లిలో జరిగింది. గద్వాల జిల్లా రాజోలికి చెందిన
Read Moreతమిళనాడులో ఘోర ప్రమాదం.. ఐదుగురు మృతి
కారు, లారీ ఢీకొనడంతో ఐదుగురు మృతి చెందారు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు… మృతులు బెంగళూరుకు చెందిన కోరమండల్ గ్రానెట్ యజ
Read Moreఫైర్ సేఫ్టీ లేని ‘గాంధీ’ ఏదైనా జరిగితే బాధ్యులెవరు?
గాంధీ దవాఖానాలో ఫైర్సేఫ్టీ సిస్టం అలంకార ప్రాయంగా మారింది. 2003లో ఏర్పాటు చేసిన అగ్ని మాపక పరికరాలు మూలకుపడి పనిచేయడం లేదు. ఇన్, ఔట్పేషెంట్లతో పాటు
Read More











