accident
విశాఖ ఆటో ప్రమాదంపై సీఎం జగన్ దిగ్ర్భాంతి
విశాఖ జిల్లా చింతపల్లి మండలం బలపం చెరువులో జరిగిన ఆటో ప్రమాదంపై ఏపీ సీఎం జగన్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. విద్యుత్ స్తంభాన్ని ఆటో ఢీ కొట్టడంతో మృతి చ
Read Moreఅమ్మో..ఆర్టీసీ బస్సు..
హైదరాబాద్, వెలుగు : గ్రేటర్ పరిధిలో ఆర్టీసీ బస్సులంటేనే వాహనదారులు బాబోయ్ అనాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. బస్సు ఎప్పుడు ఎక్కడ నుంచి వచ్చి ఢీకొడుతుందా
Read Moreతిరుమల ఘాట్ రోడ్డులో బస్సు ప్రమాదం
తిరుమల రెండవ ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. వేగంగా వెళ్తున్న బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న కొండచరియలను ఢీ కొట్టింది.అయితే బస్స
Read Moreగుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో డీసీఎం డ్రైవర్ మృతి
హైదరాబాద్ : గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో డీసీఎం డ్రైవర్ చనిపోయాడు. ఈ ప్రమాదం రంగారెడ్డి జిల్లా పెద్దగోల్కొండ ఔటర్ రింగ్ రోడ్డు పై జరిగింది. ఆదివారం
Read Moreఎగిరివచ్చిన బండరాయి : విద్యార్థి మృతి
సిద్దిపేట రూరల్, వెలుగు: రెండతస్తుల బిల్డింగ్పై చదువుకుంటున్న ఓ స్టూడెంట్ అనుకోని విధంగా దుర్మరణం పాలయ్యాడు. వంద మీటర్ల దూరం నుంచి ఎగిరివచ్చిన రాయి
Read Moreకొబ్బరి చిప్ప తాకి ఆటో బోల్తా… MBA విద్యార్థిని మృతి
కొబ్బరి చిప్ప ఆటోల వెళ్తుతున్న ఓ విద్యార్థిని ప్రాణాలు తీసింది. ఎంబీఏ ఎగ్జామ్ రాసిన ఓ విద్యార్థిని ఆటోల వెళ్తుండగా దారి మధ్యలో ఎవరో కొట్టిన కొబ్బరి చి
Read Moreకర్మకాండలు చేసిన రెండేళ్ల తర్వాత… బతికున్నానని వచ్చింది
సినిమా కథను మించిన డ్రామా ఓ మహిళ జీవితంలో జరిగింది. మూడేళ్ల క్రితం ఓ భారత మహిళ.. ఉద్యోగ నిమిత్తం వేరే దేశానికి వెళ్లింది. అక్కడ రోడ్డు ప్రమాదానికి గుర
Read Moreసంజీవయ్య పార్క్ లో అగ్నిప్రమాదం
హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లోని సంజీవయ్య పార్క్ లో అగ్ని ప్రమాదం జరిగింది. చెత్తలో నుంచి ఒక్కసారిగా మంటలు రావడంతో అక్కడున్న వారంత పరుగులు పెట్టారు. ఎవర
Read Moreఆర్టిసీ బస్సు బోల్తా- ప్రయాణికులకు గాయాలు
భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం అడవి సోమనపల్లి వద్ద బస్సు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళుతున్న గోదావరిఖని డిపోకి చెందిన AP o1Y 2992 ఆర్టీసీ బస్
Read Moreచిన్నారులపైకి దూసుకెళ్లిన ట్రాక్టర్.. ఒకరు మృతి
కరీంనగర్ : ఈ రోజు ఉదయం జిల్లాలోని ఎలగందల గ్రామంలో విషాదం నెలకొంది. ఇంటి ముందు చెట్టు కింద నిద్రిస్తున్న చిన్నారులపైకి ట్రాక్టర్ దూసుకెళ్లింది. ట్రాక
Read Moreమృతుల కుటుంబాలను పరామర్షించిన డీకే అరుణ
కర్నూల్ జిల్లా రోడ్డు ప్రమాద మృతులతో…జోగులాంబ గద్వాల్ జిల్లా రామాపురంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మృతుల కుటుంబాలను బీజేపీ నేత డి.కే అరుణ పరామార్శించార
Read Moreవిషమంగానే చిన్నారి ఆరోగ్యం
ఎల్ బీ నగర్, వెలుగు: యాదాద్రి జిల్లా పాతనరసింహ దేవాలయం వద్ద గురువారం పోలీస్ వాహనం దూసుకెళ్లి తీవ్ర గాయాలైన మూడేళ్ల చిన్నారి ప్రణతి ఆరోగ్య పరిస్థితి ఆం
Read Moreరోడ్డు ప్రమాదం… తండ్రి కళ్లెదుటే ఇంటర్ విద్యార్థిని దుర్మరణం
మేడ్చల్ , వెలుగు: రోడ్డు ప్రమాదంలో యువతి చనిపోయిన ఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్ కు చ
Read More












