accident
కారు ప్రమాదంలో నలుగురు మృతి
గుడ్లూరు: లారీ, కారు ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం శాంతినగర్ దగ్గర శుక్రవారం ఉదయం జరిగింది. విశాఖ జిల్లా కసింక
Read Moreపెండ్లి బస్సును ఢీకొట్టిన కంటెయినర్..30 మందికి తీవ్ర గాయాలు
మెదక్ జిల్లా 161వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. పెండ్లి బృందం బస్సును.. కంటైనర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 30మందికి గాయాలయ్యాయి. ఇద్దరికి సీరి
Read Moreసినిమా షూటింగ్ చూడటానికి వెళ్తే ..ప్రాణాలే పోయాయి
బెంగళూరు: సినిమా షూటింగ్ హైడ్రోజన్ సిలిండర్ పేలడంతో ఇద్దరు మృతిచెందిన సంఘటన శనివారం బెంగళూరులో జరిగింది. కన్నడ సినిమా ‘రణం’ సెట్ లో ఈ ప్రమాదం జరిగినట
Read Moreఉప్పల్ లో స్కూటీని ఢీకొట్టిన RTCబస్సు: యువతి మృతి
ఉప్పల్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూటీ పై వెళ్తున్న హొలీమేరీ ఇంజనీరింగ్ విధ్యార్థినులను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో స్నేహ అనే విధ్యార్థిని
Read Moreరోడ్డు ప్రమాదంలో తండ్రి, కూతురు మృతి
రంగారెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ మండలం బుచ్చిగూడ గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తండ్రి, కూతురు చనిపోయారు. బాత్కు చెన్నయ్య, అతని కూతురు సంగీత
Read Moreహైదరాబాద్ లో రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
హైదరాబాద్ లో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే చనిపోయారు. BN రెడ్డి నుంచి గుర్రంగూడ వెళ్తుండగా ప్రమాదం
Read Moreకశ్మీర్ లో కారు ప్రమాదం : 11 మంది మృతి
శ్రీనగర్ : కారు ప్రమాదంలో 11 మంది మృతి చెందారు. ఈ సంఘటన శనివారం ఉదయం జమ్మూకశ్మీర్ లో జరిగింది. కశ్మీర్ లోని రాంబన్ జిల్లాలో వేగంగా వచ్చిన కారు అదుపు
Read Moreచత్తీస్ ఘడ్ రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి
చత్తీస్ ఘడ్ లోని కొండాగావ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న లారీని బొలేరో వాహనం ఢీకొనడంతో… నలుగురు చనిపోయారు. మరో ఇద్దరికి తీవ్ర
Read Moreఆటోను ఢీకొట్టిన లారీ : ఒకే ఫ్యామిలీకి చెందిన ముగ్గురు మృతి
వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం ధరూర్ నుంచి వికారాబాద్ వస్తుండగా ఆటోను..వేగంగా ఢీకొట్టింది లారీ. ఆటోలో ఉన్న ముగ
Read Moreజూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వద్ద స్కూటీని ఢీకొట్టిన బస్సు: యువకుడు మృతి
హైదరాబాద్: జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వద్ద టూ వీలర్ ను ఢీ కొట్టింది ఆర్టీసీ బస్సు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సికింద్రాబా
Read Moreరోడ్డు ప్రమాదంలో నవ దంపతులు మృతి
యాదాద్రి : రోడ్డు ప్రమాదంలో నవ దంపతులు మృతి చెందిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగింది. మహిళ తల్లిగారింటికి(కేసారం) వస్తున్న సమయంలో ఇవాళ ఉదయం భు
Read Moreఅఫీషియల్ : విమాన ప్రమాదంలో అందరూ చనిపోయారు
అడీస్ అబాబా: ఇథియోపియా ఎయిర్ లైన్స్ కు చెందిన బోయింగ్ 737 విమానం(ET 302) ఆదివారం ఉదయం కుప్పకూలింది. ఇథియోపియా రాజధాని అడీస్ అబాబా నుంచి కెన్యా రాజధ
Read More











