భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెంచుపల్లి మండలం పెనగడపల వద్ద కారును టిప్పర్ లారీ ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డవారిని కొత్తగూడెం ఏరియా హస్పిటల్ కి తరలించి ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు డాక్టర్లు. మృతులు కొత్తగూడెంనకు చెందిన రమేశ్ (41), సుజాత(39), ప్రశాంతి(31)గా గుర్తించారు. వీరంతా విజయవాడలో చదువుతున్న తమ కుమార్తెను చూసి.. తిరుగు ప్రయాణంలో పెనగడపల వద్దకు రాగానే ఈ ప్రమాదం జరిగింది.
కారును ఢీకొన్న లారీ.. ముగ్గురు మృతి
- తెలంగాణం
- July 8, 2019
లేటెస్ట్
- పార్టీతోపాటు అభ్యర్థి గుణగణాలు చూసి ఓటేయండి: కేటీఆర్
- అజ్ఞాతంలోకి చింతమనేని ప్రభాకర్... పోలీసుల గాలింపు
- లేటెస్ట్ వెదర్ రిపోర్ట్.. తెలంగాణలో కుండపోతే.. వచ్చే 5 రోజులు భారీ వర్షాలు..
- CSK vs RCB: నో బాల్ వివాదం.. అంపైర్తో గొడవకు దిగిన కోహ్లీ
- Megastar Chiranjeevi: గెటప్ శ్రీను సినిమాపై చిరు స్పెషల్ వీడియో..మీ ప్రేమకి..సదా భక్తుడిని పద్మ విభూషణ
- Video Viral: కుక్కలకు ఘనంగా పెళ్లి చేశారు...మరి వాటి సంసారం ఎలా సాగుతోందో ఏమో...
- వికారాబాద్ లో విషాదం.. పిడుగు పడి ఇద్దరు మృతి
- నా భార్య నుంచి ప్రాణహాని ఉంది..కాపాడండి: పోలీసులకు భర్త ఫిర్యాదు
- పెద్ద కొడుకుగా.. పాలేరు ప్రజల రుణం తీర్చుకుంటా: మంత్రి పొంగులేటి
- V6 DIGITAL 19.05.2024 AFTERNOON EDITON
Most Read News
- Sai Pallavi: అరుంధతి పాటకి సాయి పల్లవి మెస్మరైజింగ్ డాన్స్.. వైరల్ అవుతున్న వీడియో
- రేషన్ షాపుల్లో సన్నబియ్యం
- సన్ రైజర్స్ vs పంజాబ్ మ్యాచ్.. ఉప్పల్ స్టేడియం వద్ద భారీ భద్రత..
- Weather alert: బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు : ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు
- తెలంగాణలో మరో 4 రోజులు వర్షాలు.. 24 జిల్లాలకు ఎల్లో అలర్ట్
- 45లక్షల విలువైన చినూక్ హెలికాప్టర్ మిస్సింగ్?.. క్లారిటీ ఇచ్చిన రక్షణశాఖ
- వరంగల్ అమ్మాయి, హైదరాబాద్ అబ్బాయి
- నైరుతి రుతుపవనాల పై కీలకీ అప్డేట్
- SRH vs PBKS: క్వాలిఫై అయినా కీలకమే.. టాప్-2పై సన్ రైజర్స్ గురి
- సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్యూ కడుతున్రు: కిషన్ రెడ్డి