accident
స్కూల్ ఆటో బోల్తా.. విద్యార్థులకు తీవ్ర గాయాలు
విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తాపడింది. ఈ ఘటనలో విద్యార్థులకు తీవ్రగాయాలవగా ఆటో పూర్తిగా దెబ్బతిన్నది. రంగారెడ్డి జిల్లా చౌదర్ గూడ మండలంలో ఈ ప్రమాదం
Read Moreట్రాక్టర్ ను ఢీకొట్టిన కారు..ముగ్గురు మృతి
జోగులాంబ గద్వాల జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. గద్వాల మండలం అనంతపురం దయ్యాల వాగు దగ్గర 44 నంబర్ జాతీయ రహదారిపై… ఆగి ఉన్న
Read Moreశంషాబాద్ లో రోడ్డు ప్రమాదం..
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్దషాపూర్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ఐరన్ లోడ్ తో షాద్ నగర్ నుంచి హైదరాబాద్ వస్తున్న లారీ సడన్ గా బ్రేక్ వేయడంత
Read Moreమంత్రి కాన్వాయ్ ఢీకొని వృద్ధుడు మృతి
మంత్రి కాన్వాయ్ ఢీకొని ఓ వృద్ధుడు మృతి చెందాడు. ఈ ఘటన ఆంధ్ర ప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లాలో జరిగింది. బుధవారం బీమడోలు సమీపంలోని కనకదుర్గమ్మ ఆయల సమ
Read Moreసాయం కోసం సమీర్ ఎదురుచూపులు
విద్యుత్ ప్రమాదంలో చేతులు కోల్పోయిన బాలుడు.. ఆదుకోవాలని వినతి రెండు చేతులు కోల్పోయి దివ్యాంగుడైన సమీర్ పరిగి, వెలుగు: ఈనెల 8న జరిగిన విద్యుత్ ప్రమాద
Read Moreలిక్కర్ వ్యాన్ బోల్తా..
ఆంధ్ర ప్రదేశ్: డివైడర్ ను ఢీకొని బోల్తా పడింది ఓ లిక్కర్ వ్యాన్. ఈ ఘటన ఆంధ్ర ప్రదేశ్ ఒంగోలు – నెల్లూరు హైవే పై జరిగింది. ఒంగోలు నుంచి నెల్లూరుకు వెళ్త
Read Moreకాల్వలోకి దూసుకెళ్లిన కారు..ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మందస మండలం కొత్తపల్లి సమీపంలో ఓ కారు అదుపు తప్పి పంట కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్
Read Moreఈజిప్టులో రోడ్డు ప్రమాదం..ఇండియన్ తో సహా ఆరుగురు మృతి
ఈజిప్టులో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న రెండు బస్సులు ట్రక్కును ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఒక భారతీయుడు సహా ఆరు మంది మృతి చెందారు 20 మందిక
Read Moreమంచి మనసు చాటుకున్న భువనగిరి ఎమ్మెల్యే
యాదాద్రి భువనగిరి: భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి మంచి మనసు చాటుకున్నారు. శనివారం భువనగిరి బైపాస్ రామకృష్ణాపురం చౌరస్తా దగ్గర బైకు లారీ ఢీకొనడం
Read Moreబంజారాహిల్స్ లో కారు బీభత్సం.. భయంతో పరుగులు
బంజారాహిల్స్ లో కారు బీభత్సం సృష్టించింది. తెల్లవారుజామున అతి వేగంగా వెళ్తున్నకారు రోడ్డు పక్కన పార్కింగ్ చేసిన మరో కారును ఢీ కొట్టి ఫుట్ పాత్ పైకి ద
Read Moreఅక్రమంగా ఆవులను తరలిస్తున్న వ్యాను బోల్తా: 25ఆవులు మృతి
అక్రమంగా ఆవులను తరలిస్తున్న డీసీఎం వ్యాను బోల్తాపడింది. ఈ ఘటన ములుగు జిల్లా వాజేడు మండలం జగన్నాధపురం దగ్గర ఆవుల వ్యాను బోల్తాపడింది. దీంతో.. వ్యానులోన
Read Moreఆర్టీసీ బస్సు-స్కార్పియో ఢీకొని ఇద్దరు మృతి
ఆర్టీసీ బస్సు-స్కార్పియో ఢీకొని ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన ఆంధ్ర ప్రదేశ్ కర్నూలు లోని దేవనకొండ సమీపంలో జరిగింది. స్కార్పియో టైరు పేలి అదుపుతప్పడంతో ఎ
Read Moreఓవర్టెక్ చేయబోయి టిప్పర్ కింద పడ్డారు
బైక్ పై వెళ్తున్న ఇద్దరు యువకులకు ప్రమాదం త్రుటిలో తప్పింది. టిప్పర్ని ఓవర్టెక్ చేయబోయి… అదే టిప్పర్ కింద పడి ప్రాణాలతో బయటపడ్డారు. జగిత్యాల పట్టణం ద్
Read More












