accident

రోడ్డు ప్రమాదంపై తరుణ్ క్లారిటీ

ఓటర్ రింగ్ రోడ్ నార్సింగ్ వద్ద  హీరో తరుణ్  ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైందని వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై  క్లారిటీ ఇచ్చారు హీరో తరుణ్. ఆ

Read More

కారుతో ఆటోను ఢీ కొట్టిన మైనర్..ఇద్దరు మృతి

సికింద్రాబాద్ బోయిన్ పల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ మైనర్ బాలుడు కారుతో ఆటోను ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ తో పాటు ఐదుగురికి గాయాలయ్యా

Read More

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం: 12 మంది మృతి

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ధూలే జిల్లాలో రాత్రి ఆర్టీసీ బస్సు, కంటైనర్ డీ కొన్నాయి. నీమ్గల్ గ్రామ సమీంపలో షాహాడ – దొండైచ రహదారిపై ఈ ప్ర

Read More

మహిళను ఢీకొట్టిన DCM..డ్రైవర్ పరారీ

సైబరాబాద్ : రోడ్డు పక్కన నిలుచున్న ఓ మహిళను DCM ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. ఈ సంఘటన హైదర్ గూడ చౌరస్తాలో శుక్రవారం మధ్నాహ్నం జరిగింది. ప్ర

Read More

40 మందికి తప్పిన ప్రమాదం : పులికాట్ సరస్సులో పడవ బోల్తా

నెల్లూరు:  40 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవకు పెను ప్రమాదం తప్పింది. బ్యాలెన్స్ తప్పడంతో పడవ ఒక్కసారిగా సగం మునిగింది. దీంతో అలెర్ట్ అయిన స్థానికులు

Read More

ఘోర విషాదం! అన్నకు రాఖీ కట్టి వస్తుండగా..

మొయినాబాద్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం బైక్​ను ఢీకొట్టిన జేసీబీ ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి, మరొకరికి తీవ్రగాయాలు హైదరాబాద్, వెలుగు : రాఖీ పండుగక

Read More

బీమా లేదంటే ఎట్లా..వడ్డీతో సహా ఇయ్యాల్సిందే

ఓ కేసులో హైకోర్టు తీర్పు  హైదరాబాద్‌: ఇన్సూరెన్స్​ పరిహారానికి సంబంధించిన ఓ కేసులో రాష్ట్ర హైకోర్టు ఓ కీలక తీర్పును ఇచ్చింది. బాధిత కుటుంబానికి ఊరట క

Read More

బైక్ ను ఢీకొట్టిన జేసీబీ..ముగ్గురు మృతి

రంగారెడ్డి జిల్లా : మొయినాబాద్‌ లో విషాదం చోటుచేసుకుంది. మొయినాబాద్‌ మండలం నక్కలపల్లి దగ్గర బైక్ ను జేసీబీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న

Read More

తనవల్ల ఒకరు చనిపోయారన్న మనస్తాపంతో ఆత్యహత్య

తన కారు కింద పడి ఒక వ్యక్తి చనిపోవడంతో మనస్థాపానికి గురైన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కూకట్ పల్లిలో జరిగింది. గద్వాల జిల్లా రాజోలికి చెందిన

Read More

తమిళనాడులో ఘోర ప్రమాదం.. ఐదుగురు మృతి

కారు, లారీ ఢీకొనడంతో ఐదుగురు మృతి చెందారు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు… మృతులు బెంగళూరుకు చెందిన కోరమండల్ గ్రానెట్ యజ

Read More

ఫైర్​ సేఫ్టీ లేని ‘గాంధీ’ ఏదైనా జరిగితే బాధ్యులెవరు?

గాంధీ దవాఖానాలో ఫైర్​సేఫ్టీ సిస్టం అలంకార ప్రాయంగా మారింది. 2003లో ఏర్పాటు చేసిన అగ్ని మాపక పరికరాలు మూలకుపడి పనిచేయడం లేదు. ఇన్​, ఔట్​పేషెంట్లతో పాటు

Read More

వరద ఉద్ధృతికి పడవ బోల్తా..9 మంది మృతి

సంగ్లీ: పడవ ప్రమాదంలో 9 మంది మరణించిన సంఘటన మహారాష్ట్రలో జరిగింది. సంగ్లీ జిల్లాలో బుధవారం 30 మందితో బయల్దేరిన పడవ వరద ఉద్ధృతి ధాటికి బోల్తా పడింది. ఈ

Read More

విద్యుత్ తీగలను తాకిన కంటైనర్.. డ్రైవర్ మృతి

కంటైనర్ లారీకి విద్యుత్ షాక్ తగిలి అందులో ఉన్న డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషాద సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ గగన్ పహాడ్ దగ్గర జరిగింది.

Read More