accident
కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం
కర్నూలు జిల్లాలో రోడ్డుప్రమాదం జరిగింది. బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు, లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.
Read Moreక్రాకర్స్ ప్రమాదం : ఫైర్ కంట్రోల్ రూం వివరాలు
దీపావళి పండుగ నేపథ్యంలో సిటీలోని సమస్యాత్మక ప్రాంతాలపై పోలీసులు నిఘా పెట్టారు. స్థానికుల్లో భద్రతపై భరోసా కల్పించేలా కేంద్ర బలగాలతో ఫ్లాగ్ మార్చ్ చేశా
Read Moreఅంబులెన్స్ ను ఢీ కొన్న డీసీఎం.. ఇద్దరు మృతి
సిద్దిపేటలో రోడ్డు ప్రమాదం జరిగింది. పట్టణ సమీపంలోని పొన్నాల పెట్రోల్ బంక్ వద్ద హైవేపై అంబులెన్స్, డీసీఎం ఢీ కొంది. శనివారం తెల్లవారుజామున జరిగిన ఈ ప
Read Moreఎల్బీనగర్ షైన్ చిల్డ్రన్స్ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత
ఎల్బీనగర్ షైన్ చిల్డ్రన్స్ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఉదయం ఆస్పత్రిలో జరిగిన అగ్నిప్రమాదంలో మృతి చెందిన చిన్నారి మృత దేహానికి పోస్టుమార్టం చేసే
Read Moreప్రజ్ఞాపూర్ వద్ద రోడ్డు ప్రమాదం..ముగ్గురు మృతి
సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి కరీంనగర్ వెళ్తున్న కారు ప్రజ్ఞాపూర్ దగ్గర ఆగి ఉన్న లారీని ఢీ కొట్టింది
Read Moreపోలీస్ వెహికిల్ ఢీకొని వ్యక్తి మృతి
పోలీస్ పెట్రోలింగ్ వెహికిల్ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ప్రమాదం ఉప్పల్ పోలిస్టేషన్ పరిదిలో జరిగింది. కర్మన్ ఘాట్, శుభోదయ కాలనీకి చెందిన చందర్ రావ
Read Moreరోడ్డు ప్రమాదంలో హాకీ ఆటగాళ్లు మృతి..
మధ్యప్రదేశ్ లో జరిగిన రోడ్ యాక్సిడెంట్ లో నలుగురు నేషనల్ లెవెల్ హాకీ ఆటగాళ్లు చనిపోయారు. ధ్యాన్ చంద్ ట్రోఫీ మ్యాచ్ ఆడేందుకు ఇటార్సీ నుంచి హోషంగాబాద్ వ
Read Moreమత్తులో తాత్కాలిక డ్రైవర్ : బైక్, కారును ఢీకొట్టిన బస్సు
ఎల్ బీ నగర్, వెలుగు: రంగారెడ్డి జిల్లా హయత్నగర్ లోని భాగ్యలత బస్టాప్ వద్ద ఆదివారం హకీంపేట్ డిపోకు చెందిన ఆర్టీసీ అద్దె బస్సు (టీఎస్08యూబీ5496) బీభ
Read Moreముగ్గురి మృతి: స్నేహితుడి పెండ్లికి వెళ్తూ మృత్యుఒడిలోకి….
స్నేహితుడి పెండ్లికి వెళ్తున్న యువకుల కారు ప్రమాదానికి గురైంది. కారులో ఎనిమిది మంది ప్రయాణిస్తుండగా అక్కడికక్కడే ముగ్గురు చనిపోయారు. ఈ ఘటన రంగారెడ్డి
Read Moreబద్రీనాథ్ హైవేపై ప్రమాదం: ఐదుగురు మృతి
బద్రీనాథ్ యాత్రలో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందారు. ఇది బద్రీనాథ్ హైవే ‘తీన్ ధారా’వద్ద జరిగింది. బద్రీనాథ్కు వెళ్తున్న యాత్రికుల టెంపో ద
Read Moreక్యాబ్ డ్రైవర్ బీభత్సం.. ప్రయాణికుడు మృతి
హైదరాబాద్, వెలుగు: క్యాబ్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఒక వ్యక్తి నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. శంషాబాద్ ఎయిర్ పోర్డులోని రోటరీ వద్ద రిజిస్ట్రేషన్
Read Moreహంద్రీనీవా కాలువలో ట్రాక్టర్ బోల్తా..నలుగురు మృతి
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నంబలపూలకుంట సమీపంలోని పవర్ ప్లాంట్ వద్ద హంద్రీనీవా కాలువలో ట్రాక్టర్ బోల్తాపడటంతో నలుగురు మృతి చెందార
Read More












