అంబులెన్స్ ను ఢీ కొన్న డీసీఎం.. ఇద్దరు మృతి

అంబులెన్స్ ను ఢీ కొన్న డీసీఎం.. ఇద్దరు మృతి

సిద్దిపేటలో రోడ్డు ప్రమాదం జరిగింది. పట్టణ సమీపంలోని పొన్నాల పెట్రోల్ బంక్ వద్ద  హైవేపై అంబులెన్స్, డీసీఎం ఢీ కొంది. శనివారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గాయలైన వారిని ఆస్పత్రికి తరలించారు.