accident

వలస కూలీల ట్రక్కును ఢీకొట్టిన బస్సు

8 మంది మృతి, 54 మందికి గాయాలు మధ్యప్రదేశ్‌లో ఘటన గుణ: మధ్యప్రదేశ్‌లోని గుణలో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వలస కూలీలతో వెళ్తు

Read More

హిట్‌ అండ్‌ రన్‌: ఇద్దరు వలస కూలీలు మృతి

మరొకరికి తీవ్ర గాయాలు అంబాలా/రాయ్‌బరేలీ: యూపీ, హర్యానాలో మంగళవారం జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు వలసకూలీలు చనిపోయారు. మరొకరు తీవ్ర

Read More

సిటీ నుంచి వెళ్తున్న‌ మామిడికాయ‌ల లారీ బోల్తా.. ఐదుగురు వ‌ల‌స కూలీల మృతి

క‌రోనా వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్టేందుకు దేశ వ్యాప్తంగా అమ‌లు చేస్తున్న లాక్ డౌన్.. వ‌ల‌స కార్మికులను అష్ట‌క‌ష్టాల్లోకి నెట్టేసింది. ఎక్క‌డిక‌క్క‌డ అన్

Read More

ట్రాక్టర్ ను ఢీకొన్న కారు.. ఇద్దరు మృతి

సూర్యపేట జిల్లాలో కారు ప్రమాదం జరిగింది. మునగాల మండలం ముకుందాపురం గ్రామ స్టేజి సమీపంలో వేగంగా వెళ్తున్న కారు.. ట్రాక్టర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇ

Read More

విశాఖ ఘటనపై మోడీ దిగ్భ్రాంతి

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ విశాఖ నగరంలోని గోపాల్‌పట్నం దగ్గర జరిగిన గ్యాస్‌లీకేజ్‌ ఘటనపై ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులందరూ త్వ

Read More

కారుబోల్తా ..ఒకరి మృతి నలుగురికి సీరియస్

హైదరాబాద్, వెలుగు: శంకర్ పల్లి–సంగారెడ్డి బైపాస్ రోడ్ లో కారు బోల్తా పడి ఒకరు చనిపోయారు. నలుగురికి సీరియస్ గా ఉంది. శంకర్పల్లి ఎస్ఐ గోపీనాథ్ వివరాల ప్

Read More

పోలీస్ వాహ‌నం బోల్తా.. ఎస్ ఐ మృతి

జనగామ జిల్లా: బొలెరో(పోలీస్) వాహనం బోల్తాపడి RSI మృతి చెందిన సంఘ‌ట‌న ఆదివారం జ‌న‌గామ జిల్లాలో జ‌రిగింది. ఆదివారం ఉద‌యం వ‌రంగ‌ల్ నుండి హైద‌రాబాద్ కు బొ

Read More

రోడ్డు ప్ర‌మాదంలో వృద్ధుడు మృతి

అమ‌రావ‌తి: రోడ్డు ప్ర‌మాదంలో 70 ఏండ్ల వృద్ధుడు మ‌ర‌ణించిన సంఘ‌ట‌న గురువారం విజ‌య‌వాడ‌లో జ‌రిగింది. విజ‌య‌వాడ‌లోని ఎనిమిదో టౌన్ పోలీస్టేష‌న్ ప‌రిధిలో వ

Read More

లాక్డౌన్ వేళ రోడ్డు ప్రమాదం.. భార్యభర్తలు మృతి

వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లాక్డౌన్ వల్ల రోడ్లన్ని ఖాళీగా ఉండటంతో వాహనాల స్పీడుకు అడ్డులేకుండా పోయింది. జిల్లాలో శనివారం ఉదయం జరిగిన

Read More

చిత్తూరులో కారు బోల్తా..బాలింత మృతి

చిత్తూరు జిల్లా పీలేరు మండలం ఒంటిళ్లు గ్రామం సమీపంలోని టోల్‌ప్లాజా వద్ద ఇవాళ ఉదయం ఓ కారు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో ఓ బాలింత అక్కడిక్కడే మృతి చె

Read More

లాక్ డౌన్ వేళ కారు, లారీ ఢీ.. ఐదుగురు మృతి

కరోనాతో దేశమంతా లాక్ డౌన్ లో ఉంది. ఏ వాహనం కూడా రొడ్డెక్కొద్దని ఆదేశాలున్నాయి. అయినా పట్టించుకోకుండా రోడ్డు మీదకొచ్చిన కారు, లారీ ఢీకొనడంతో ఐదుగురు మృ

Read More

DCM- RTC బస్సు ఢీ : ఐదుగురు మృతి

మెదక్ జిల్లా: ఎదురెదురుగా వస్తున్న RTC బస్సు -డీసీఎం ఢీకొనడంతో ఐదుగురు మృతి చెందారు. సోమవారం మెదక్ జిల్లా కొల్చారం మండలం గణపురంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం

Read More

కాట్నపల్లి దగ్గర కారు ప్రమాదం.. ఏడుగురికి గాయాలు

పెద్దపల్లి జిల్లాలో ఘోరం జరిగింది. సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి దగ్గర కారు కల్వర్టులో పడిపోయింది.  మంచిర్యాల నుంచి ఇంజినీర్ మంథని రామకృష్ణ కుటుంబం… హ

Read More