accident
నల్లగొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
నల్లగొండ జిల్లా చిట్యాల శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఈ ప్రమాదం నుంచి ము
Read Moreబారికేడ్ల వల్ల ప్రమాదం.. రూ.75 లక్షల పరిహారం చెల్లించాలన్న హైకోర్టు
రోడ్డుపై పెట్టిన బారికేడ్ల వల్ల ప్రమాదానికి గురై.. లేవలేని స్థితిలో ఉన్న యువకుడికి రూ. 75 లక్షల పరిహారం చెల్లించాలని హైకోర్టు తీర్పు చెప్పింది. ఢిల్లీ
Read Moreరోడ్డు ప్రమాదంలో ఆరుగురు రైతులు మృతి
ఉత్తరప్రదేశ్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మరణించగా.. మరోకరు గాయపడ్డారు. మంగళవారం రాత్రి ఎటావా నుంచి కొంతమంది రైతులు జాక్ఫ్రూట్ పండ్లను ట్రక్కుల
Read Moreబీహార్ లో ఘోర ప్రమాదం…9 మంది లేబర్స్ మృతి
పాట్నా : బీహార్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 9 మంది లేబర్స్ మృతి చెందారు. నౌగాచియా వ్దద ఓ బస్సు, ఇనుప రాడ్స్ లోడ్ తో వెళ్తున్న ట్రక్కు ను ఢ
Read Moreవలస కూలీల ట్రక్కును ఢీకొట్టిన బస్సు
8 మంది మృతి, 54 మందికి గాయాలు మధ్యప్రదేశ్లో ఘటన గుణ: మధ్యప్రదేశ్లోని గుణలో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వలస కూలీలతో వెళ్తు
Read Moreహిట్ అండ్ రన్: ఇద్దరు వలస కూలీలు మృతి
మరొకరికి తీవ్ర గాయాలు అంబాలా/రాయ్బరేలీ: యూపీ, హర్యానాలో మంగళవారం జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు వలసకూలీలు చనిపోయారు. మరొకరు తీవ్ర
Read Moreసిటీ నుంచి వెళ్తున్న మామిడికాయల లారీ బోల్తా.. ఐదుగురు వలస కూలీల మృతి
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్న లాక్ డౌన్.. వలస కార్మికులను అష్టకష్టాల్లోకి నెట్టేసింది. ఎక్కడికక్కడ అన్
Read Moreట్రాక్టర్ ను ఢీకొన్న కారు.. ఇద్దరు మృతి
సూర్యపేట జిల్లాలో కారు ప్రమాదం జరిగింది. మునగాల మండలం ముకుందాపురం గ్రామ స్టేజి సమీపంలో వేగంగా వెళ్తున్న కారు.. ట్రాక్టర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇ
Read Moreవిశాఖ ఘటనపై మోడీ దిగ్భ్రాంతి
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ విశాఖ నగరంలోని గోపాల్పట్నం దగ్గర జరిగిన గ్యాస్లీకేజ్ ఘటనపై ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులందరూ త్వ
Read Moreకారుబోల్తా ..ఒకరి మృతి నలుగురికి సీరియస్
హైదరాబాద్, వెలుగు: శంకర్ పల్లి–సంగారెడ్డి బైపాస్ రోడ్ లో కారు బోల్తా పడి ఒకరు చనిపోయారు. నలుగురికి సీరియస్ గా ఉంది. శంకర్పల్లి ఎస్ఐ గోపీనాథ్ వివరాల ప్
Read Moreపోలీస్ వాహనం బోల్తా.. ఎస్ ఐ మృతి
జనగామ జిల్లా: బొలెరో(పోలీస్) వాహనం బోల్తాపడి RSI మృతి చెందిన సంఘటన ఆదివారం జనగామ జిల్లాలో జరిగింది. ఆదివారం ఉదయం వరంగల్ నుండి హైదరాబాద్ కు బొ
Read Moreరోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి
అమరావతి: రోడ్డు ప్రమాదంలో 70 ఏండ్ల వృద్ధుడు మరణించిన సంఘటన గురువారం విజయవాడలో జరిగింది. విజయవాడలోని ఎనిమిదో టౌన్ పోలీస్టేషన్ పరిధిలో వ
Read Moreలాక్డౌన్ వేళ రోడ్డు ప్రమాదం.. భార్యభర్తలు మృతి
వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లాక్డౌన్ వల్ల రోడ్లన్ని ఖాళీగా ఉండటంతో వాహనాల స్పీడుకు అడ్డులేకుండా పోయింది. జిల్లాలో శనివారం ఉదయం జరిగిన
Read More












