ట్రక్కును ఢీ కొట్టిన కారు..9 మంది మృతి

ట్రక్కును ఢీ కొట్టిన కారు..9 మంది మృతి

ఉత్తర్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం  జరిగింది.  ప్రతాప్ గఢ్  జిల్లాలోని నవాబ్ గంజ్  పోలీస్ స్టేషన్ పరిధిలో వేగంగా వెళుతున్న కారు ఎదురుగా వస్తున్న  ట్రక్కును  ఢీ కొట్టింది. ఈ ఘటనలో 9 మంది  చనిపోగా… ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. రాజస్థాన్ కు చెందిన ఓ కుటుంబ  సభ్యులు.. బీహార్ లోని బోజ్ పూర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన  వ్యక్తిని హాస్పిటల్ కు తరలించినట్లు లోకల్ పోలీసులు చెప్పారు.

see more news

ప్రపంచ వ్యాప్తంగా 67 లక్షలు దాటిన కరోనా కేసులు

కదులుతున్న ట్రైన్ లో పసికందు..పరుగెత్తి పాల ప్యాకెట్ ఇచ్చిన కానిస్టేబుల్

24 గంటల్లో 9851 కరోనా కేసులు..273 మంది మృతి