Andhra Pradesh
బొక్క కోసం వచ్చి బోనులో పడ్డ చిరుత
చిత్తూరు జిల్లా : ఆంధ్రప్రదేశ్-కర్ణాటక సరిహద్దులోని ములబగల్ ప్రాంతంలో ప్రజలను ముప్పుతిప్పలు పెట్టిన చిరుతపులి ఎట్టకేలకు చిక్కింది. ఎముక కోసం వచ్చ
Read Moreప్రధాని మోడీతో సమావేశమైన ఏపీ సీఎం జగన్
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేటీ అయ్యారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా నిన్న రాత్రి ఢిల్లీకి వచ్చిన జగన్ కొద్దిసేపటి క్రిత
Read Moreతిరుమలలో కొనసాగుతోన్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం 14 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టైం స్లాట్ సర్వదర్శనానికి 4 గంటలు, సర్వదర్శనానికి
Read Moreఏపీలో మొదలైన సంక్రాంతి సందడి
ఏపీలోని పలు జిల్లాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. ఇళ్ల ముందు మహిళలు రంగవల్లులతో సందడి చేస్తుంటే పందెం రాయుళ్లు పుంజులను కోడి పందేలా కోసం సిద్ధం చేస్తున
Read Moreశ్రీశైలంలో ముగిసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన
కర్నూలు: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శ్రీశైలం పర్యటన ముగిసింది. భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకున్న అనంతరం పలు అభివృద్ధి కార్య
Read Moreతిరుపతి ఎస్వీ వర్సిటీ ఆవరణలో చిక్కిన చిరుత
తిరుపతిలోని ఎస్వీ వర్సిటీ ఆవరణలో సంచరిస్తున్న చిరుతను ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు. కొద్దిరోజుల క్రితం వర్సిటీలో సంచరించిన చిరుత ఇప్పటికీ ఇదే ప్రా
Read Moreక్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్, జగన్
క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర, దేశ ప్రజలకు తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ఏసుక్రీస్తు దీవెన
Read Moreఅనకాపల్లి జిల్లాలో భారీ కింగ్ కోబ్రా హల్చల్
అనకాపల్లి జిల్లాలో భారీ కింగ్ కోబ్రా హల్చల్ చేసింది. చీడికాడ మండలం కోనాంలోని పంట పొలాల్లో ఏకంగా 12 అడుగుల గిరినాకు జనాలను పరుగులు పె
Read Moreఏపీ నేతలకు ఇక్కడేం పని: గంగుల
బాబు, పవన్, షర్మిల, పాల్ బీజేపీ వదిలిన బాణాలు కరీంనగర్ టౌన్, వెలుగు: పచ్చగా, ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో డిఫరెంట్ వేషాలతో ప్రవేశిస్తున్న ఏపీ లీడర్లు
Read Moreఏపీలో వైసీపీ వర్సెస్ జనసేన మాటల యుద్ధం
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి పవన్ కామెంట్స్ తో జనసేన, వైసీపీ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. రెండు పార్టీల నేతలు సవాల్ కు ప్రతి స
Read Moreశ్రీవారి సేవలో కన్నడ నటుడు శివరాజ్ కుమార్
తిరుపతి: కన్నడ నటుడు శివరాజ్ కుమార్ ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ దర్శన సమయంలో ఆయన వేద చిత్ర యూనిట్ తో కలిసి శ్రీ వెంకటేశ్వర స్వామ
Read Moreకృష్ణా నదిలో ఈతకు వెళ్లి ఐదుగురు విద్యార్థుల గల్లంతు
విజయవాడ : కృష్ణా నదిలో ఈతకు వెళ్లిన ఐదుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. యనమలకుదురు సమీపంలో ఈ ఘటన జరిగింది. ఈతకు దిగి గల్లంతైన ఐదుగురు విద్యార్థుల్లో ఒక
Read Moreఆస్తులు, అప్పుల విభజనపై విచారణ జనవరి రెండోవారానికి వాయిదా
ఢిల్లీ: తెలుగు రాష్ట్రాల మధ్య ఆస్తులు, అప్పుల విభజనపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ సంజీవ్ కన్నా, జస్టిస్ సుందరేష్ లతో కూడిన ధర్మాసనం ఏపీ స
Read More












